Urea | ప్రజాపాలన పేరు మీద అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మొన్నటి వరకు యూరియా కొరత మూలంగా రైతుల ఉసురుపోసుకున్నారని, నేడు మొక్కజొన్న రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నారన్నారు తొగుట మండల బీఆర్ఎస్ పార
యూరియా కోసం రైతులకు పాట్లు తప్పడం లేదు. రోజుల తరబడి తిరుగుతున్నా బస్తా యూరియా అందక అవస్థలు పడుతున్నారు. బుధవారం తెల్లవారుజాము నుంచే మఠంపల్లి పీఏసీఎస్ వద్ద యూరియా కోసం రైతులు, మహిళలు క్యూలో వేచి ఉన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కాంగ్రెస్ సర్కార్ ఎంత మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించినా ప్రజానిరసన ఏ రూపాన్ని సంతరించుకుంటుందో అనే ఆందోళన క్షేత్రస్థాయిలో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది.
సరిపడా యూరియా అందించడంలో కాంగ్రె స్ సర్కారు పూర్తిగా విఫలమైందని, ఈ కారణం తోనే ఆ పార్టీని రైతులు ఓడిస్తారని డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నారు. సోమవారం నర్సింహులపేట, చిన్నగూడూరు మండల క
పంట చేతికొచ్చినా రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. సోమవారం త్రిపురారంలోని రైతు వేదిక వద్ద రైతులు ఉదయం నుంచే చెప్పులు క్యూలో పెట్టి అధికారుల కోసం వేచి ఉన్నారు. పంట చేతికొచ్చే సమయంలో కూడా యూరియా తిప్పలు �
భద్రాద్రి జిల్లా పత్తి రైతులకు రెండు నెలలుగా కంటి మీద కునుకు ఉండడం లేదు. యూరియా కోసం రెండు నెలలుగా భారీ క్యూ లైన్లలో ఉండిపోయిన రైతున్నను ఇప్పుడు భారీ వర్షాలు ముప్పు తిప్పలు పెడుతున్నాయి. పత్తి రైతులు పక్�
ఆరు గ్యారెంటీల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుపై సొంత పార్టీ ఎమ్మెల్యేల్లోనే అనుమానాలు పెరుగుతున్నాయి. ఇప్పటికిప్పుడు స్థానిక ఎన్నికలు జరిగితే ప్రజలిచ్చే తీర్పును అంచనా వేసుక�
రైతులకు అవసరమైన యూరియా సరఫరాలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మండిపడ్డా రు. బతుకమ్మ పండుగ వేళ మహిళలు ఆనందంగా గడుపాల్సి ఉండగా యూరియా కోసం �
మక్కజొన్న రైతుకు కష్టమొచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నాటి నుంచి రైతులను కష్టాలు ఏదో ఒక రూపంలో వెంటాడుతూనే ఉన్నాయి. ఒకవైపు యూరియా కష్టాలు వెంటాడుతుండగానే మక్కజొన్న పంట చేతికివచ్చింది.
వరి నాట్లు వేసింది మొదలు పంట పొట్ట దశకు చేరినా రైతులకు యూరియా తిప్పలు తప్ప డం లేదు. ప్రస్తుతం యూరియా అవసరం పత్తి, వరి పొలాలకు ఎక్కువగా ఉంది. ఖమ్మం జిల్లా పాలేరు డివిజన్ మైదాన ప్రాంతం కావడంతో కాస్త ఆలస్యంగ�
కేశంపేట పీఏసీఎస్ పరిధిలో అందజేస్తున్న యూరియా అరకొరగా పంపిణీ అవుతుండటంతో రైతన్నలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా నిల్వ కేంద్రానికి బుధవారం అన్నదాతలు, మహిళా రైతులు పెద్ద సంఖ్యలో రావడంతో గందరగోళ పరి
ఉమ్మడి పాలమూరు జిల్లాలో యూరియా గోస తీరడం లేదు. బ్యాగుల కోసం రైతులు నిత్యం పీఏసీసీఎస్, ఎరువుల విక్రయ కేంద్రాల వద్ద తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాస్తున్నారు. అయినా సరిపడా బ్యాగులు అందక ని�
రైతుల నుంచి కొన్న వడ్లకు క్విం టాకు రూ.500 ఇస్తామన్న బోనస్ ఏమైందని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రా మ్మోహన్రెడ్డి, రాజేందర్రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి నెలలు గడుస్తున్న�