ఆరు గ్యారెంటీల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుపై సొంత పార్టీ ఎమ్మెల్యేల్లోనే అనుమానాలు పెరుగుతున్నాయి. ఇప్పటికిప్పుడు స్థానిక ఎన్నికలు జరిగితే ప్రజలిచ్చే తీర్పును అంచనా వేసుక�
రైతులకు అవసరమైన యూరియా సరఫరాలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మండిపడ్డా రు. బతుకమ్మ పండుగ వేళ మహిళలు ఆనందంగా గడుపాల్సి ఉండగా యూరియా కోసం �
మక్కజొన్న రైతుకు కష్టమొచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నాటి నుంచి రైతులను కష్టాలు ఏదో ఒక రూపంలో వెంటాడుతూనే ఉన్నాయి. ఒకవైపు యూరియా కష్టాలు వెంటాడుతుండగానే మక్కజొన్న పంట చేతికివచ్చింది.
వరి నాట్లు వేసింది మొదలు పంట పొట్ట దశకు చేరినా రైతులకు యూరియా తిప్పలు తప్ప డం లేదు. ప్రస్తుతం యూరియా అవసరం పత్తి, వరి పొలాలకు ఎక్కువగా ఉంది. ఖమ్మం జిల్లా పాలేరు డివిజన్ మైదాన ప్రాంతం కావడంతో కాస్త ఆలస్యంగ�
కేశంపేట పీఏసీఎస్ పరిధిలో అందజేస్తున్న యూరియా అరకొరగా పంపిణీ అవుతుండటంతో రైతన్నలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా నిల్వ కేంద్రానికి బుధవారం అన్నదాతలు, మహిళా రైతులు పెద్ద సంఖ్యలో రావడంతో గందరగోళ పరి
ఉమ్మడి పాలమూరు జిల్లాలో యూరియా గోస తీరడం లేదు. బ్యాగుల కోసం రైతులు నిత్యం పీఏసీసీఎస్, ఎరువుల విక్రయ కేంద్రాల వద్ద తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాస్తున్నారు. అయినా సరిపడా బ్యాగులు అందక ని�
రైతుల నుంచి కొన్న వడ్లకు క్విం టాకు రూ.500 ఇస్తామన్న బోనస్ ఏమైందని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రా మ్మోహన్రెడ్డి, రాజేందర్రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి నెలలు గడుస్తున్న�
మూడు రోజులుగా తిరుగుతున్నా బస్తా యూరియా దొరకకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అదునుమీదున్న పత్తి, వరి, మొక్కజొన్న పంటలకు యూరియా వేయకపోవడంతో దిగుబడులపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని దిగులు పడుతున్నా
తుంగతుర్తిలోని పీఏసీఎస్ వద్ద బుధవారం రైతులు యూరి యా కోసం బారులు తీరా రు. పలువురు రైతులు మాట్లాడుతూ రోజులు తరబడి కుటుంబంతో సహా యూరియా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నా యూరియా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశార
Errabelli Dayakar Rao | ఎర్రబెల్లి దయాకర్ రావు పర్వతగిరి మండల కేంద్రంలోని కల్లెడ ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రానికి వెళ్లారు. అక్కడ రైతుల దీనస్థితిని చూసి చలించిన ఎర్రబెల్లి.. అధికారులకు ఫోన్ చేసి రైతుల సమస్యను వివ�
యూరియా కొర త.. అధిక వర్షాలతో పత్తి పంట ఎర్రబారుతున్నది. సీజన్ ప్రారంభంలో వర్షాలు లేకపోవడంతో పత్తి విత్తనాలు వేసినా అధికశాతం మొలకలు రాకపోవడం, మొ లకెత్తినవి ఎదగకపోవడం, ప్రస్తుత వర్షాలకు పంట ఎర్రబారుతుండడ�
యూరియా కోసం అన్నదాతలు రాత్రింబవళ్లు తిప్పలు పడుతుంటే బస్తాలు మాత్రం పక్కదారి పడుతున్నాయి. మహదేవపూర్ మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం నుంచి 20 బస్తాలు ట్రాక్టర్లో అక్రమంగా తీసుకెళ్తుండగా ప�
చింతకాని మండల కేంద్రంలోని సహకార సంఘం పరిధిలో గల జగన్నాథపురం, కొదుమూరు గ్రామాల్లో సోమవారం యూరి యా కోసం రైతులు బారులుదీరారు. యూరియా పంపిణీ విషయం తెలుసుకున్న రైతులు పెద్దఎత్తున రైతువేదికల వద్దకు చేరుకున్�