హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంతో పాటు హుస్నాబా�
చెన్నూర్ మండలంలో యూరియా కొరతపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంచనాలకు మించి ఎరువులు సరఫరా చేసినట్లు గణాంకాలు చెబుతుండగా, మరి రైతులెందుకు బారులు తీరుతున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
బస్తా యూరియా కోసం బారులు తీరక తప్పడం లేదు. యూరియా కోసం అన్నదాత గంటల తరబడి క్యూ లైన్లో నిరీక్షించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వరి నాటింది మొదలు ఇప్పటి వరకు ఒక బస్తా కోసం నిత్యం సొసైటీలు, గోదాముల చుట్
మంచిర్యాల జిల్లాకు వానాకాలం సీజన్ కోసమని కేటాయించిన యూరియా పక్కదారి పట్టింది. మహారాష్ట్రతో పాటు పొరుగున ఉన్న ఆసిఫాబాద్ జిల్లాకు మన ఎరువులను తరలించి అధిక ధరలకు అమ్మేసుకోవడం అనేక అనుమనాలకు తావిస్తున్�
యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. బుధవారం మండల కేంద్రంలోని పీఏసీసీఎస్తో పాటు మండలంలోని వివిధ ప్రైవేట్ ఏజెన్సీల దగ్గర తెల్లవారు జాము నుంచే రైతులు యూరియా కోసం క్యూలో నిల్చున్నారు.
యూరియా కోసం రైతుల కష్టాలు తీవ్రమవుతున్నాయి. ఎరువుల బస్తాల కోసం సొసైటీల వద్ద జాగారం చేస్తున్నారు. తిండీతిప్పలు మాని పడిగాపులు గాస్తున్నారు. అయినా ఒక్క బస్తా దొరకని పరిస్థి తుల్లో రోడ్డెక్కి ఆందోళన చేస్త�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రోజులు గడుస్తున్నా యూరియా కొరత మాత్రం తీరడం లేదు. అన్నదాతకు గోసా తప్పడంలేదు. ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగా క్యూలో చెప్పు లు పెట్టి తిప్పలు పడుతున్నా పాలకులు కనికరించడంలేదు.
యూరియా కోసం రైతులు అరిగోస పడుతున్నారు. తెల్లవారుజామున లేచి పంట చేల వద్దకు పరుగులు పెట్టాల్సిన రైతులు.. యూరియా బస్తాల కోసం సొసైటీల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తున్నది.
యూరియా...యూరియా... యూరియా.. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రైతుల నుంచి వినిపిస్తున్న మాట. నిత్యం యూరియా కోసం చంటిపిల్లల తల్లుల నుంచి వృద్ధుల వరకు క్యూలో నిలబడుతున్నారు. ప్రభుత్వం రైతుల డిమాండ్కు అనుగుణంగ�
Urea Problems | రాష్ట్రంలో యూరియా కొరత ఓ రైతు ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. అందరికంటే ముందు వెళ్లి క్యూలైన్లో నిల్చుంటేనే యూరియా దొరుకుతుందని తెల్లవారుజామునే బయల్దేరి ప్రమాదం బారిన పడ్డాడు.
ఈ ఏడాది అన్నదాతలకు ఎరువులు అందని ద్రాక్షగా మిగిలాయి. ప్రభుత్వం రైతుల ఇబ్బందులను పట్టించుకోకపోవడంతో యూరియా కోసం నిత్యం సొసైటీ కార్యాలయాల వద్ద పడిగాపులు పడాల్సిన పరిస్థితి దాపురించింది.
రైతులకు యురియా కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. నిత్యం యురియా కోసం పడిగాపులు కాస్తున్నా దొరకడం లేదని రైతులు కన్నీరుపెడుతున్నారు. మంగళవారం మరికల్కు 900 బస్తాల యురియా రావడంతో రైతు వేదిక వద్ద రైతులు ఉదయం నుంచి
Fact Check | కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ పోర్టుకు వచ్చిన వెంటనే.. జపాన్కు అమ్మేశారనే సోషల్మీడియాలో ఒక ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన ఒక ఫొటో కూడా వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో స్పందించిన ఏపీ ప్రభుత్వం..
యూరియా కోసం రైతులు రోడ్డెక్కడం నిత్యం ఏదో ఒక చోటు చేసుకుంటున్నది. సోమవారం మహబూబ్నగర్ జిల్లా మహ్మదాబాద్, హన్వాడ మండల కేంద్రాల్లో రైతులు ఆగ్రహంతో రాస్తారోకో చేపట్టారు. మహ్మదాబాద్లోని ఓ ఫర్టిలైజర్ ష�