యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామంలో రైతుబంధు సమితి మండల మాజీ కన్వీనర్ గురజాల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో రైతులు ఆదివారం ధర్నా చేపట్టారు. శనివారం మధ్య
Nizampet Farmers | యూరియా యాప్ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా నిజాంపేట రైతులు శనివారం ధర్నా చేపట్టారు. సిద్దిపేట-మెదక్ రహదారిపై నిరసనలు తెలిపారు. యాప్ను రద్దు చేయాని.. పాత పద్ధతిలోనే యూరియా సరఫరా చేయా�
వానకాలం సీజన్ ప్రారంభమైంది. దీంతో అన్నదాతలకు కాంగ్రెస్ సర్కారులో యూరియా కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ఇదే అదునుగా భావించిన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలోని గ్రోమోర్ సెంటర్ నిర్వాహకులు యూర�
రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన యూరియా యాప్తో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామ, తక్షణమే ఆ యాప్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. మండలంలోని జాగిర్యాల్ గ్రామంలో ఆదివారం సొసైటీ గో�
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలని, పాత పద్ధతిలో యూరియా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు శుక్రవారం పలు మండలాల్లో రోడ్డెక్కారు. వేల్పూర్ మండలం అంక్సాపూర్లో ధర్నా చేపట్
Tenant Farmers | తమకు యూరియా దొరుకదని, పంటలు అమ్ముకొనే పరిస్థితి లేదని కౌలు రైతులు ఆవేదన వ్యకంచేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు 2023 సెప్టెంబర్ 13న నాటి పీసీసీ అధ్యక్షుడి హోదాలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డ�
జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు ఎవరూ ఆందోళన చెందొద్దని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. ఎడపల్లి మండల కేంద్రంతో పాటు జానకంపేట్ గ్రామంలోని సహకార సంఘం (సొసైటీ) గోదాంలను ఆమె మంగళవారం తనిఖ�
Urea No Stock | రైతులను యూరియా కొరత వెంటాడుతున్న ది. ఈ వానకాలం సాగుకు కూడా యూరియా తిప్పలు తప్పేలా లేవు. యూరియాకు తోడు డీఏపీ కొరత కూడా రైతులను ఇబ్బందులు పెట్టే ప్రమాదం ఏర్పడింది.
యూరియా కోసం రైతులు ఆందోళన చేపట్టారు. సదాశివనగర్ మండలం పద్మాజివాడి సొసైటీకి ఆదివారం 3,500 యూరియా బస్తాలు వచ్చాయి. వీటిని ఉదయం 6 గంటల నుంచి యాప్ ఓపెన్ చేయగా 20 నిమిషాల్లో 1106 యూరియా బస్తాలను రైతులు బుక్ చేసుకు
Revanth Reddy | సీజన్కు ముందే యూరియా పంపిణీపై సీఎం రేవంత్రెడ్డి చేతులెత్తేశారు. వానకాలానికి యూరియా కొరత తప్పదని స్వయంగా వెల్లడించారు. ఇందుకు రైతులు సిద్ధంగా ఉండాలని సూచించారు.
Revanth Reddy | సీఎం రేవంత్రెడ్డి మరోసారి వరి సాగుపై కీలక వ్యాఖ్యలు చేశారు. వరి సాగు లాభసాటి కాదని, అనేక సమస్యలు వస్తున్నాయని చెప్పారు. కాబట్టి వరి సాగు చేయొద్దని రైతులకు పిలుపునిచ్చారు.
రంగారెడ్డి జిల్లాలో రబీ సీజన్లో వరి పంట వేసిన అన్నదాతలను యూరియా కొరత వెంటాడుతున్నది. ఇప్పటికే పంట వేసిన రైతులకు యూరియా దొరకక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. యూరియా బుకింగ్ కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన �
Urea Shortage : పశ్చిమాసియాలో ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధం అంతర్జాతీయంగా తీవ్ర ప్రభావం చూపుతోంది. రైతులకు అత్యవసరమైన యూరియా ఉత్పత్తిపై కూడా పశ్చిమాసియా యుద్దం పంజా విసురుతోంది.
యూరియా కోసం రైతులు నిజామాబాద్ రూరల్ మండలం గుండారం సొసైటీ వద్ద ఆందోళనకు దిగారు. శనివారం సొసైటీకి లోడ్ యూరియా రాగా, ఏడు గ్రామాలకు చెందిన రైతులు తరలివచ్చారు. యాప్లో బుక్ కాని రైతులు యూరియా కోసం రోజుల తర