రంగారెడ్డి జిల్లాలో రబీ సీజన్లో వరి పంట వేసిన అన్నదాతలను యూరియా కొరత వెంటాడుతున్నది. ఇప్పటికే పంట వేసిన రైతులకు యూరియా దొరకక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. యూరియా బుకింగ్ కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన �
Urea Shortage : పశ్చిమాసియాలో ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధం అంతర్జాతీయంగా తీవ్ర ప్రభావం చూపుతోంది. రైతులకు అత్యవసరమైన యూరియా ఉత్పత్తిపై కూడా పశ్చిమాసియా యుద్దం పంజా విసురుతోంది.
యూరియా కోసం రైతులు నిజామాబాద్ రూరల్ మండలం గుండారం సొసైటీ వద్ద ఆందోళనకు దిగారు. శనివారం సొసైటీకి లోడ్ యూరియా రాగా, ఏడు గ్రామాలకు చెందిన రైతులు తరలివచ్చారు. యాప్లో బుక్ కాని రైతులు యూరియా కోసం రోజుల తర
యాసంగి సాగుకు యూరియా కొరత స్పష్టంగా కనిపిస్తున్నది. పంటలకు సరిపడా యూరియా సరఫరా కావడంలేదు. గత ఆరేండ్లలో ఫిబ్రవరి గణాంకాలను పరిశీలిస్తే, ఈ ఫిబ్రవరిలోనే అత్యంత తక్కువగా యూరియా విక్రయాలు నమోదయ్యాయి. దీంతో ర
యాసంగి పంటలు సాగుచేస్తున్న రైతులకు యూరియా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. సరైన సమయానికి యూరియా అందకపోవడంతో వారిలో ఆవేదన, ఆగ్రహం వ్యక్తం అవుతున్నాయి. పంటకు యూరియా వేయకపోతే ఎదుగుదల ఉండదని, దీంతో దిగుబడి తక్క
యూరియా యాప్ను రద్దు చేసి పాత పద్ధతిలో పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు పలు జిల్లాల్లో రోడ్డెక్కారు. యాప్ వినియోగం తెలుస్తలేదని, ఒక వేళ యాప్ ఓపెన్ చేసినా స్టాక్ క్షణాల్లో మాయమవుతున్నదని ఆందోళన
ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ రైతుకు ఆగమాగం చేస్తున్నది. అన్నదాతకు ప్రయోజనకరంగా ఉంటుందని తీసుకొచ్చిన ఈ యాప్తో పడుతున్న బాధలు వర్ణణాతీతం. చదువుకున్న వారే ఇబ్బందులు పడుతుంటే.. చదువుకోని రైతుల పరిస్థితి ఆగ�
కాంగ్రెస్ పాలనలో కర్షకులందరినీ వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యం కారణంగా వ్యవసాయ సంబంధ సమస్యలు ఒకదాని వెంట మరొకటి వస్తూ రైతులను చుట్టుముడుతున్నాయి. దీంతో అన్నదాతలు అరిగోస పడుతున్నారు.
కాంగ్రెస్ పాలనలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. ప్రభుత్వం కొత్తగా యాప్ తీసుకొచ్చి ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని సూచించడంతో ఆందోళన చెందుతున్నారు.
Farmers Protest | సూర్యాపేట జిల్లా ఖానాపురం గ్రామంలోని పీఏసీఎస్ కేంద్రంలో స్టాక్ వచ్చిన తర్వాత సెకన్లలోనే అయిపోవడంపై రైతులు ఆందోళనకు దిగారు. స్టాక్ వచ్చిన వెంటనే కేవలం ఒక్క నిమిషంలోనే 450 బస్తాల యూరియా ఎలా బుక్ అయ�
‘యూరియా బుకింగ్ యాప్తో ఆగమవుతున్నాం.. పాత పద్ధతిలోనే యూరియా ఇవ్వండి’ అంటూ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్లో జాతీయ రహదారిపై రైతులు రా స్తారోకోకు దిగారు. తాడికల్ సింగిల్ విండో గోదాంకు బుధవా�
యూరి యా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. బుధవారం బోధన్ మండలంలోని ఊట్పల్లిలో యూరియా కోసం ఉదయం నుంచే రైతులు గోదాం వద్ద పడిగాపులు కాశారు. అటు సాలూర సొసైటీ వద్ద కూడా రైతులు బారులు తీరారు.
యూరియా కో సం రైతులకు తిప్పలు తప్పడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా కోసం యాప్లో నమోదు చేసుకోవాలని నిబంధన పెట్టడంతో చదువురాని రైతులు, పేద రైతులు ఇబ్బందులు పడుతున్నా రు.
‘మా కళ్లముందే యూరియా ఉంది. కానీ మాకు దొరకట్లేదు. మా ఊరి సొసైటీలో ఉన్న యూరియా బస్తాలను పొరుగు మండలాల రైతులొచ్చి తీసుకెళ్తున్నారు. యాప్లో బుక్ చేసుకోలేదన్న కారణంతో మాకు యూరియా బస్తాలను ఇవ్వడం లేదు.
యూరియా కోసం రైతుల కష్టాలు నిత్యకృత్యంగా మారాయి. గురువారం వనపర్తి జిల్లా ఏదుల మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణం వద్ద యూరియా పంపిణీ చేస్తున్నారని తెలుసుకున్న రైతులు పెద్ద ఎత్తున చేరుకున్నారు.