యూరియా కొరత రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం మెదక్ జిల్లా నర్సాపూర్ రైతువేదికలో ఎంపీడీవో ప్రశాంత్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమా
ఎరువు కోసం రైతన్న రోడ్డెక్కాడు. శుక్రవారం తాండూరు-సంగారెడ్డి మార్గంలోని పెద్దేముల్ మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 11 గంటల నుంచి రైతులు ప్రధాన రోడ్డుపై గంటప
తెలంగాణలో వానకాలం సాగుకు రైతులకు అవసరమైన ఎరువులు, యూరియాను సకాలంలో అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర కోరారు.
వ్యవసాయ రంగాన్ని విస్మరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయి. పెరిగిన పంట పెట్టుబడులతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నప్పటికీ, పండించిన పంటలకు గ్యారెంటీ లేనప
నకిలీకి కాదేది అనర్హం అన్నట్లు.. కాసుల రుచి మరిగిన అక్రమార్కులు పైరులకు వేసే ఎరువులపై కన్నేశారు. మట్టి ఇతర కె మికల్స్తో చేసిన నకిలీ ఎరువులను రైతులకు తక్కు వ ధర ఆశచూపి రూ.1600కు విక్రయిస్తున్నారు. డీఏపీ ధర వి
అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి సూచించారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి మంగళవారం సిద్దిపేట జిల్లా రాయపోల్లోని రైతు వేదికలో �
యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. సహకార సొసైటీ కేంద్రాల వద్ద రోజంతా పడిగాపులు కాస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకున్న వారికి మాత్రమే యూరియాను అందిస్తుండడంతో అన�
పక్కదారి పట్టొద్దని..ప్రభు త్వం యాప్ ద్వారా యూరియా అందిస్తున్నప్పటికీ ఫర్టిలైజర్ దుకాణదారులు కొత్త తరహా యూ రియా దందాకు తెరలేపారు. యూరియా లోడు వస్తున్నదనే సమాచారాన్ని ముందుగా తమకు తెలిసిన రైతులకు చేర�
Urea App | యూరి యా కొరతను కప్పిపుచ్చుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డదారులు తొక్కుతున్నదనే విమర్శలొస్తున్నాయి. యూరియా పంపిణీకి సంబంధించి యాప్లో కీలక నిబంధన చేర్చింది. యూరియాను రైతులందరికీ ఒకేసారి అందుబాట�
యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామంలో రైతుబంధు సమితి మండల మాజీ కన్వీనర్ గురజాల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో రైతులు ఆదివారం ధర్నా చేపట్టారు. శనివారం మధ్య
Nizampet Farmers | యూరియా యాప్ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా నిజాంపేట రైతులు శనివారం ధర్నా చేపట్టారు. సిద్దిపేట-మెదక్ రహదారిపై నిరసనలు తెలిపారు. యాప్ను రద్దు చేయాని.. పాత పద్ధతిలోనే యూరియా సరఫరా చేయా�