కరెంట్ కోసం రైతులు అరిగోస పడుతున్నారు. విద్యుత్తు కోతలతో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. అప్రకటిత కరెంట్ కోతలు, లోవోల్టేజీ సమస్యలు, యూరియా దక్కకపోవడం వంటి సమస్యలప�
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో అభివృద్ధి పనులపై గురువారం జరిగిన సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. కరెంట్ కోతలు, యూరియా సమస్యపై కాంగ్రెస్, బీఆర్ఎస్ సర్పంచులు అధికార
కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారు. ఓ వైపు కరెంట్ కోతలు, మరోవైపు యూరియా దొరక్క అవస్థలు పడుతున్నారు. సర్కార్ తీరును నిరసిస్తూ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆందోళనకు దిగారు. పలుచోట్ల సబ్స్�
యూరియాతోపాటు విద్యుత్తు సమస్యలపై రైతులు కన్నెర్ర చేశారు. యూరియా యాప్తో అష్టకష్టాలు పడుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించడం లేదని మండిపడ్డారు. కరెంటు కోతలతో పంటలు ఎండిపోతున్నా పట్టించుకునే న�
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల రైతులు యూరి యా కోసం ముప్పుతిప్పలు పడుతున్నారు. యూరియా కోసం వ్యవసాయ పనులు వదులుకొని సోమవారం ఉదయం నుంచే రైతు వేదిక వద్ద బారులు తీరారు. బుకింగ్ కావడం లేదంటూ రుద్రంగిల�
యూరియా కొరత రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం మెదక్ జిల్లా నర్సాపూర్ రైతువేదికలో ఎంపీడీవో ప్రశాంత్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమా
ఎరువు కోసం రైతన్న రోడ్డెక్కాడు. శుక్రవారం తాండూరు-సంగారెడ్డి మార్గంలోని పెద్దేముల్ మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 11 గంటల నుంచి రైతులు ప్రధాన రోడ్డుపై గంటప
తెలంగాణలో వానకాలం సాగుకు రైతులకు అవసరమైన ఎరువులు, యూరియాను సకాలంలో అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర కోరారు.
వ్యవసాయ రంగాన్ని విస్మరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయి. పెరిగిన పంట పెట్టుబడులతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నప్పటికీ, పండించిన పంటలకు గ్యారెంటీ లేనప
నకిలీకి కాదేది అనర్హం అన్నట్లు.. కాసుల రుచి మరిగిన అక్రమార్కులు పైరులకు వేసే ఎరువులపై కన్నేశారు. మట్టి ఇతర కె మికల్స్తో చేసిన నకిలీ ఎరువులను రైతులకు తక్కు వ ధర ఆశచూపి రూ.1600కు విక్రయిస్తున్నారు. డీఏపీ ధర వి
అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి సూచించారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి మంగళవారం సిద్దిపేట జిల్లా రాయపోల్లోని రైతు వేదికలో �
యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. సహకార సొసైటీ కేంద్రాల వద్ద రోజంతా పడిగాపులు కాస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకున్న వారికి మాత్రమే యూరియాను అందిస్తుండడంతో అన�