రైతుకు యూరియా కష్టాలు పెరుగుతున్నాయి. రోజంతా చివరికి రెండు బస్తాలు మాత్రమే ఇస్తుండడంతో రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. వాటితోపాటు నానో యూరియా బాటిల్ అంటగడుతున్నారు. నర్సంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార �
ఆలస్యంగా కురుస్తున్న వర్షాలతో ఆందోళన చెందుతున్న రైతులకు యూరియా బస్తాలు మరో పరీక్ష పెడుతున్నాయి. సహకార సంఘాల్లో రైతులకు సరిపోయేన్ని బస్తాలు ఇవ్వకపోవడంతో పొద్దంతా సాగు పనులు వదులుకొని సొసైటీ గోడౌన్ల వ�
యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. శనివారం వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ఊకల్ రైతు సహకార సంఘంలో యూరియా కోసం వచ్చిన రైతులకు లేదని చెప్పడంతో వారు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ర�
అరకొర వానలకు వేసిన పంటలు పండుతాయో.. ఎండుతాయో అనే ఆందోళనలో ఉన్న అన్నదాతకు యూరియా కష్టాలు తప్పడంలేదు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో మూడు రోజుల క్రితం కురిసిన మోస్తరు వర్షానికి పత్తి, మక్కజొన్న ప�
కాంగ్రెస్ పాలనలో రైతులకు మళ్లీ యూరియా కష్టాలు మొదలయ్యాయి. సహకార సంఘాల వద్ద ఎక్కడ చూసినా రైతులు బారులు తీరి కనిపిస్తున్నారు. ఇప్పటికే నాట్లు వేస్తుండడంతో సరిపడా యూరియా సరఫరా కాకపోవడంతో కర్షకులు ఆందోళన �
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలో రైతులు యూరియా బస్తాల కోసం ఇక్కట్లు పడుతున్నారు. వరి, మక్కజొన్న పంటల సాగుకు యూరియా అవసరం కాగా, 20 రోజులుగా రాకపోవడంతో నిరీక్షిస్తున్నారు.
యూరియా కోసం సొసైటీ గోడౌన్కు వచ్చిన ఓ రైతు గుండెపోటుతో మృతి చెందాడు. ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. దుబ్బాకకు చెందిన రైతు మహిపాల్ (52)కు భార�
యూరియా బస్తాల కోసం కొద్ది రోజులుగా రైతులు అగచాట్లు పడుతున్నారు. ప్రైవేట్ వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తుండటంతో వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనం వద్ద పడిగాప
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రైతు సేవా సహకార సంఘం వద్ద శనివారం యూరియా కోసం రైతులు బారులు తీరారు. మండలంలోని పలు గ్రామాల నుంచి సుమారు 450 నుంచ�