మేధో సంపత్తి అందరిలోనూ ఎంతోకొంత ఉంటుంది. దానికి సృజనాత్మకత జత అయితే.. ఆ మేధస్సు వన్నెకెక్కుతుంది. ఈ రెండిటికీ ఆత్మవిశ్వాసం కూడా తోడైతే ఆమె శక్తి దూబె అవుతుంది. ఈ ముప్పయ్ ఏండ్ల మహిళ ఇప్పుడు ఆల్ ఇండియా సూప�
Civils rankers | సివిల్స్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు సత్తా చాటారు. ఎట్టబోయిన సాయి శివానికి 11వ ర్యాంకు వచ్చింది. ఇక బన్నా వెంకటేశ్ 15వ ర్యాంకు సాధించాడు.
బీజేపీ పాలిత రాజస్థాన్లో 53,749 ప్యూన్ ఉద్యోగాల కోసం 24.76 లక్షల మందికి పైగా నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో పీహెచ్డీ, ఎంబీఏ, లా డిగ్రీలు ఉన్న వారితోపాటు సివిల్ సర్వీసెస్ కోసం తయారవుతున్న ఆశావహ�
బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు అత్యుత్తమ స్థాయి ఉచిత శిక్షణ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం సవరించింది. తాజా మార్గదర్శకాల ప్రకారం, ఈ పథకం కింద షెడ్యూల్డు కులాలు (ఎస్సీ), ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీల) విద్యార�
CIVILS | ఈ ఏడాది నిర్వహిస్తున్న సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష దరఖాస్తు గడువును యూపీఎస్సీ (యునియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) మరోసారి పొడిగించింది. ఫిబ్రవరి 21 సాయంత్రం 6 గంటల వరకు గడువు పొడిగించినట్ట�
మండలంలోని డాకు తండాకు చెందిన కరంటోతు తులసీరామ్, సాలీ దంపతుల కుమారుడు కరంటోతు రమేశ్ నాయక్ ఇటీవల యూపీఎస్సీ విడుదల చేసిన ఫలితాల్లో భారత రక్షణ రంగం నేవీలో అసిస్టెంట్ ఇంజినీర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు.
సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలకు దరఖాస్తు చేసే సమయంలోనే అభ్యర్థులు తమ వయసు, రిజర్వేషన్కు సంబంధించిన పత్రాలను జతచేయడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది.
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల్లో భాగంగా శనివారం నిర్వహించిన సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ప్రశ్నలు అభ్యర్థులకు చుక్కలు చూ పించాయి. ప్రశ్నలు అత్యంత కఠినంగా ఉండడంతోపాటు చాలా పొడవుగా �
ఏటా సివిల్ సర్వీసుల్లోకి అభ్యర్థులను ఎంపిక చేసే యూపీఎస్సీ శుక్రవారం మరో 120 మంది అభ్యర్థులను సిఫార్సు చేసింది. రిజర్వ్ లిస్టులో ఉన్న వీరి పేర్లను విడుదల చేసింది.
భారతీయ రైల్వేలో అధికారుల పోస్టుల భర్తీకి పాత పద్ధతినే అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్ష (సీఎస్సీ), ఇంజినీరింగ్ సర్�
ఈకామర్స్ సంస్థ అమెజాన్లో ఇకపై ఎన్సీఈఆర్టీ పుస్తకాలను విక్రయించనున్నారు. కిండర్గార్టెన్ నుంచి 12వ తరగతి వరకు, అలాగే యూపీఎస్సీ అభ్యర్థుల కోసం అమెజాన్ ఇండియా వెబ్సైట్లో అధీకృత విక్రేతల ద్వారా ఎన�
Revanth Reddy | ద్రౌపది స్వయంవరం సమయంలో అర్జునుడి లక్ష్యం చేప కన్నుపై కేంద్రీకృతమైనట్లే సివిల్స్లో ఎంపిక కావడమనే ఏకైక లక్ష్యమే మీకు ఉండాలని తెలంగాణ నుంచి సివిల్స్ మెయిన్స్కు అర్హత సాధించిన వారి