నేటి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్-2025 పరీక్షకు సర్వం సిద్ధమైంది. ఈమేరకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాటుచేసింది. ఆదివారం ఉదయం 9.30గంటల నుంచి 11.30 వరకు,
ఈ ఏడాది సెప్టెంబర్లో ప్రస్తుత డీజీపీ డా. జితేందర్ రిటైర్ కానున్నారు. ఈ నేపథ్యంలో కొత్త పోలీస్ బాస్ ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఇప్పటికే ఈ విషయమై కసరత్తు పూర్తిచేసిన రాష్ట్ర సర్కార్ ఎన�
మేధో సంపత్తి అందరిలోనూ ఎంతోకొంత ఉంటుంది. దానికి సృజనాత్మకత జత అయితే.. ఆ మేధస్సు వన్నెకెక్కుతుంది. ఈ రెండిటికీ ఆత్మవిశ్వాసం కూడా తోడైతే ఆమె శక్తి దూబె అవుతుంది. ఈ ముప్పయ్ ఏండ్ల మహిళ ఇప్పుడు ఆల్ ఇండియా సూప�
Civils rankers | సివిల్స్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు సత్తా చాటారు. ఎట్టబోయిన సాయి శివానికి 11వ ర్యాంకు వచ్చింది. ఇక బన్నా వెంకటేశ్ 15వ ర్యాంకు సాధించాడు.
బీజేపీ పాలిత రాజస్థాన్లో 53,749 ప్యూన్ ఉద్యోగాల కోసం 24.76 లక్షల మందికి పైగా నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో పీహెచ్డీ, ఎంబీఏ, లా డిగ్రీలు ఉన్న వారితోపాటు సివిల్ సర్వీసెస్ కోసం తయారవుతున్న ఆశావహ�
బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు అత్యుత్తమ స్థాయి ఉచిత శిక్షణ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం సవరించింది. తాజా మార్గదర్శకాల ప్రకారం, ఈ పథకం కింద షెడ్యూల్డు కులాలు (ఎస్సీ), ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీల) విద్యార�
CIVILS | ఈ ఏడాది నిర్వహిస్తున్న సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష దరఖాస్తు గడువును యూపీఎస్సీ (యునియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) మరోసారి పొడిగించింది. ఫిబ్రవరి 21 సాయంత్రం 6 గంటల వరకు గడువు పొడిగించినట్ట�
మండలంలోని డాకు తండాకు చెందిన కరంటోతు తులసీరామ్, సాలీ దంపతుల కుమారుడు కరంటోతు రమేశ్ నాయక్ ఇటీవల యూపీఎస్సీ విడుదల చేసిన ఫలితాల్లో భారత రక్షణ రంగం నేవీలో అసిస్టెంట్ ఇంజినీర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు.
సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలకు దరఖాస్తు చేసే సమయంలోనే అభ్యర్థులు తమ వయసు, రిజర్వేషన్కు సంబంధించిన పత్రాలను జతచేయడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది.
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల్లో భాగంగా శనివారం నిర్వహించిన సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ప్రశ్నలు అభ్యర్థులకు చుక్కలు చూ పించాయి. ప్రశ్నలు అత్యంత కఠినంగా ఉండడంతోపాటు చాలా పొడవుగా �