వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్పై వేటు పడింది. ఆమె ప్రొవిజనల్ అభ్యర్థిత్వాన్ని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) రద్దు చేసింది. భవిష్యత్తులోనూ ఆమె కమిషన్ నిర్వహించే పరీక్�
యూపీఎస్సీ నూతన చైర్పర్సన్గా మాజీ ఆరోగ్య కార్యదర్శి ప్రీతి సుదాన్ నియమితులయ్యారు. ప్రస్తుతం యూపీఎస్సీ సభ్యురాలిగా ఉన్న ఆమె గురువారం బాధ్యతలు స్వీకరిస్తారు. ఇప్పటివరకు యూపీఎస్సీ చైర్మన్గా ఉన్న మనో�
Puja Khedkar | పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ అభ్యర్థిత్వాన్ని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) రద్దు చేసింది. అలాగే ఆమె జీవితాంతం సివిల్ సర్వీసెస్ ప్రవేశ పర�
నీట్-యూజీ పరీక్షలో అక్రమాల ఆరోపణలు, ఐఏఎస్గా పూజా ఖేద్కర్ నియామకంపై వివాదం నేపథ్యంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) పరీక్షల ప్రక్రియలో మార్పులకు సిద్ధమైంది. అధునాతన సాంకేతికతను వినియో
ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధి లాంటి అధికార యంత్రాంగానికి శిఖరాయమానమైన ఐఏఎస్ వ్యవస్థ ప్రస్తుతం వివాదాల్లో నలుగుతున్నది. ఓ కుర్ర ఐఏఎస్ నిర్వాకం ఇందుకు కారణం. పుణేలో ట్రైనీ ఐఏఎస్గా నియమితురాలైన పూ�
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) చైర్మన్ మనోజ్ సోనీ తన పదవికి రాజీనామా చేసినట్టు సమాచారం. వ్యక్తిగత కారణాలతోనే ఆయన చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్టు అధికార వర్గాలు శనివారం వెల్లడించాయి
Puja Khedkar | సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు అంగవైకల్యం సర్టిఫికెట్లను ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలున్న ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్పై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) శుక
ఐఏఎస్... కావాలన్న ఆశ చాలా మందికి ఉంటుంది. కానీ దాన్నే ఆశయంగా పెట్టుకొని అందుకొనేదాకా నిద్రపోని వాళ్లు మాత్రం కొందరే ఉంటారు. అలాంటి వాళ్లకు అత్యున్నత స్థాయి పాఠశాలలు, కళాశాలలతో పనిలేదు.
కృత్రిమ మేథ (ఏఐ) ఆధారిత టెక్నాలజీ అన్ని రంగాల్ని ప్రభావితం చేస్తున్న రోజులు వచ్చాయి. ఆదివారం దేశవ్యాప్తంగా నిర్వహించిన యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షలోని ప్రశ్నల్ని.. కేవలం 7 నిమిషాల్లో ఏఐ యాప్ పరిష్కరిం�
Chandrababu letter | ఐఏఎస్ కన్ఫర్మేషన్ వాయిదా వేయాలని యూపీఎస్సీకి చంద్రబాబు లేఖ రాశారు. ఇప్పుడు కన్ఫర్మేషన్ ప్రక్రియ ఎన్నికల కోడ్ కు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.
ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ (ఐఎఫ్ఎస్)2023 పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాలలో 147 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్టు యూపీఎస్సీ ప్రకటించింది. వీరిలో రాష్ర్టానికి చెందిన పోతుపురెడ్డి భార్గవ్ ఆ�
KTR | యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో సత్తా చాటిన తెలంగాణ బిడ్డలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తొలి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో 3వ ర్యాంక్ సాధించి తెలంగాణ ఖ్య�
జీవితంలో అత్యంత ప్రధాన ఘడియలలో విధి విషాదాన్ని మిగిల్చినా, దానిని దిగమింగుకుని మొక్కవోని పట్టుదలతో అనుకున్న లక్ష్యా న్ని సాధించాడు ఒడిశాకు చెందిన 24 ఏండ్ల అనిమేశ్ ప్రధాన్. మంగళవారం ప్రకటించిన సివిల్స�