ఐఏఎస్... కావాలన్న ఆశ చాలా మందికి ఉంటుంది. కానీ దాన్నే ఆశయంగా పెట్టుకొని అందుకొనేదాకా నిద్రపోని వాళ్లు మాత్రం కొందరే ఉంటారు. అలాంటి వాళ్లకు అత్యున్నత స్థాయి పాఠశాలలు, కళాశాలలతో పనిలేదు.
కృత్రిమ మేథ (ఏఐ) ఆధారిత టెక్నాలజీ అన్ని రంగాల్ని ప్రభావితం చేస్తున్న రోజులు వచ్చాయి. ఆదివారం దేశవ్యాప్తంగా నిర్వహించిన యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షలోని ప్రశ్నల్ని.. కేవలం 7 నిమిషాల్లో ఏఐ యాప్ పరిష్కరిం�
Chandrababu letter | ఐఏఎస్ కన్ఫర్మేషన్ వాయిదా వేయాలని యూపీఎస్సీకి చంద్రబాబు లేఖ రాశారు. ఇప్పుడు కన్ఫర్మేషన్ ప్రక్రియ ఎన్నికల కోడ్ కు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.
ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ (ఐఎఫ్ఎస్)2023 పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాలలో 147 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్టు యూపీఎస్సీ ప్రకటించింది. వీరిలో రాష్ర్టానికి చెందిన పోతుపురెడ్డి భార్గవ్ ఆ�
KTR | యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో సత్తా చాటిన తెలంగాణ బిడ్డలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తొలి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో 3వ ర్యాంక్ సాధించి తెలంగాణ ఖ్య�
జీవితంలో అత్యంత ప్రధాన ఘడియలలో విధి విషాదాన్ని మిగిల్చినా, దానిని దిగమింగుకుని మొక్కవోని పట్టుదలతో అనుకున్న లక్ష్యా న్ని సాధించాడు ఒడిశాకు చెందిన 24 ఏండ్ల అనిమేశ్ ప్రధాన్. మంగళవారం ప్రకటించిన సివిల్స�
యూపీఎస్సీ ఫలితాల్లో మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామానికి చెందిన దోనూరు అనన్యరెడ్డి మొదటి ప్రయత్నంలోనే ఆలిండియా మూడో ర్యాంకు సాధించడం పట్ల అభినందనలు వెల్ల�
Donuru Ananya Reddy | యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో పాలమూరు మట్టిబిడ్డ మెరిసిపోయింది. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన దోనూరు అనన్య రెడ్డి తొలి ప్రయత్నంలోనే మూడో ర్యాంకు సాధించింది.
IIT-JEE Aspirant Time Table | ఇండియాలో ఐఐటీ జేఈఈ, యూపీఎస్సీ ఎగ్జామ్స్ ఎంతో ప్రతిష్టాత్మకమైనవి. ఈ రెండు ఎగ్జామ్స్ను ప్రతి ఏడాది లక్షల మంది అభ్యర్థులు రాస్తుంటారు. మరి ఈ పరీక్షల్లో రాణించాలంటే పక్కా ప్రణాళిక�
సివిల్ సర్వీసెస్.. భారతీయ ఉద్యోగార్థుల శిఖరాయమాన స్వప్నం. ఐఏఎస్ అధికారి హోదా ఎంత ఇష్టమో... ఎంపికవడం అంత కష్టం. ఆ విజయం సాధించడం కోసం ఏటా లక్షలాది మంది ప్రయత్నం చేస్తూనే ఉంటారు. వాళ్లలో వందలమంది మాత్రమే వ�
UPSC | యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సర్వర్ డౌన్ అయింది. మార్చి 5వ తేదీ(మంగళవారం) సాయంత్రం 6 గంటలకు దరఖాస్తుల గడువు ముగియనున్నట్లు నోటిఫికేషన్లోనే యూపీఎస్సీ పేర్కొంది.