అక్రమ నిర్మాణాలు పలువురికి కాసులు కురిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. చర్యలు చేట్టాల్సిన అధికారులు, అడ్డుకోవాల్సిన ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. ఒకే లేఅవుట్లో వంద న�
విశ్వకర్మల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వారిలో గుండె నిబ్బరం నింపింది ముఖ్యమంత్రి కేసీఆరేనని అసెంబ్లీ మా జీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి కొనియాడారు. విశ్వకర్మ ఆత్మగౌరవ భవనం జ్ఞానాలయంగా వ�
జైన సమాజానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వరాల జల్లు కురిపించారు. జైన మతస్థుల కోరిక మేరకు జైన భవన్ నిర్మాణానికి ఉప్పల్ భగాయత్లో 2 ఎకరాల స్థలం, హైదరాబాద్ మాసబ్ట్యాంకు ప్రాంతంలో దశాబ్దాలుగా ప్రజల�
నగరంలోని ఉప్పల్ భగాయత్లో రూ.10 కోట్ల వ్యయంతో చేపట్టే క్రిస్టియన్ భవన నిర్మాణానికి ఈ ఆర్థిక సంవత్సరంలోపు టెండర్లు పిలిచి, పనులు ప్రారంభించాలని అధికారులను సాంఘిక, మైనార్టీ సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ
Christian Bhavan | ఉప్పల్ భగాయత్లో రెండు ఎకరాల స్థలంలో క్రిస్టియన్ భవన నిర్మాణానికి రాష్ట్ర ఎస్సీ సంక్షేమ, మైనారిటీ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శంకుస్థాపన చేశారు. క్రిస్టియన్ భవన నిర్మాణానికి రూ. 70
MP Santosh Kumar | టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు జే సంతోష్ కుమార్ తన పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటారు. ఉప్పల్ భగాయత్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మ�
గతంలో హెచ్ఎండీఏ ప్లాట్ల వేలంలో 15 నుంచి 20 మంది కొనుగోలు డిసెంబర్ 2, 3 తేదీల్లో ఆన్లైన్ వేలం సిటీబ్యూరో, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న రియల్ వ్యాపారం ప్రతిఒక్కరిని ఆకర్షిస్తో�
Uppal Bhagayat | జంటనగరాలు, శివారు ప్రాంతాల డెవలపర్స్, బిల్డర్లు, చిన్న, పెద్ద రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారి కోరిక మేరకు మరోసారి ఉప్పల్ భగాయత్ ప్రీబిడ్ మీటింగ్ నిర్వహించాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. ఈ నెల