Uttar Pradesh | ఓ వివాహిత తన ప్రియుడితో కలిసి భర్తను చంపింది. ఈ ఘటన నాలుగేండ్ల క్రితం చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ కేసును పోలీసులు ఇప్పుడు ఛేదించారు.
Uttar Pradesh | ఓ ఇద్దరు దంపతులు మ్యాట్రిమోని సైట్లో ఫేక్ ప్రొఫైల్స్ పెట్టి రూ. 1.6 కోట్లు మోసం చేశారు. ఈ మోసానికి పాల్పడిన దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని మోర్దాబాద్ల�
Uttar Pradesh | ఓ వ్యక్తి 18 నెలల క్రితం చనిపోయాడు. ప్రయివేటు ఆస్పత్రి వైద్యులు డెత్ సర్టిఫికెట్ కూడా జారీ చేశారు. కానీ అతను బతికే ఉన్నాడని చెప్పి 18 నెలల పాటు ఇంట్లోనే మృతదేహాన్ని ఉంచారు. ప్రతి రోజు అతన�
లక్నో: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను చంపేస్తామంటూ బెదిరింపు మెసేజ్ వచ్చింది. లక్నో పోలీస్ హెల్ఫ్లైన్ నెంబర్కు ఆ మెసేజ్ వచ్చినట్లు తేలింది. ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. యూపీ స�
అది ఉత్తరప్రదేశ్లోని సంభల్ జిల్లా చమన్ సరాయ్. అక్కడ 45 ఏండ్లుగా నడుస్తున్నది మెహెక్ హోటల్. రోజూ వందల మంది వచ్చి ఆహారం తీసుకెళ్తుంటారు. ఆ హోటల్ యజమాని పేరు తాలిబ్ హుస్సేన్. వయసు 58 ఏండ్లు. మొన్నటి వరక
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై నకిలీ వీడియో ప్రసారం కేసులో ఓ టీవీ చానెల్ జర్నలిస్టు రోహిత్ రంజన్ అరెస్టు వ్యవహారం ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ పోలీసుల మధ్య వాగ్వాదానికి దారితీసింది. మంగళవారం ఘజియాబా
మూగజీవులు ఆకలికి అలమటిస్తుంటాయి. ముఖ్యంగా కోతులు పిల్లలను మోస్తూ ఆహారం కోసం వెదుకుతూ ఉంటాయి. వాటిని పట్టించుకునేవారే ఉండరు.కాగా, ఓ పోలీస్ కానిస్టేబుల్ కోతులకు ప్రేమతో మామిడి పండ్లు తినిపిస్త
లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆధిత్యనాథ్ మఠమైన గొరఖ్పూర్లోని గొరఖ్నాథ్ ఆలయంపై దాడికి పాల్పడిన నిందితుడు అహ్మద్ ముర్తాజా అబ్బాసీకి ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్తో సంబంధాలున్నాయని ఆ రాష్ట్ర పోలీసులు త�
యూపీలో మొదటి దశ ఎన్నికల వేళ… పెద్ద మొత్తంలో డబ్బులు పట్టుకున్నారు పోలీసులు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పోలీసులు కాకాదేవ్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో దాదాపు 5 కోట్ల రూపాయలను
Uttar Pradesh | సీనియర్కు నమస్తే చెప్పలేదని జూనియర్ విద్యార్థిపై తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో చోటు చేసుకుంది. పదో తరగతికి చెందిన ఓ దళిత
లక్నో: ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బఘెల్తో పాటు మరికొందరిపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. నోయిడాలో ఎన్నికల ప్రచారం సందర్భంగా కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాంగ్
లక్నో: భారత వాయు సేన (ఐఏఎఫ్)కు చెందిన మిరాజ్ యుద్ధ విమానం టైర్ చోరీ అయ్యింది. పోలీసులు చివరకు దానిని స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఈ ఘటన జరిగింది. నవంబర్ 27న లక్నోలోని షాహీద్ మార్గంలో �