Uttar Pradesh | 16 ఏండ్ల బాలిక హత్యాచారం కేసులో ఓ ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థినిపై అత్యాచారం చేసి అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన యూపీలోని ఫిలిబిత్లో చోటు చేసుకున్న సంగతి తెలిసింద
Uttar Pradesh | జై శ్రీరామ్ అని పఠించలేదని ఓ ముస్లిం యువకుడిపై దాడి చేసి, అతని వద్ద ఉన్న రూ. 10 వేలను దొంగిలించారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్కు సమీపంలోని ఓ గ్రామంలో వెలుగు చూసుంది. ఓ ముస్లిం
లక్నో: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని ఉత్తరప్రదేశ్ పోలీసులు మరోసారి అడ్డుకున్నారు. ఆగ్రాలో పోలీస్ కస్టడీలో మరణించిన వ్యక్తి కుటుంబాన్ని కలిసేందుకు బుధవారం ఆమె వెళ్తున్న వాహనా�
లఖింపుర్: ఉత్తరప్రదేశ్లోని లఖింపుర్లో జరిగిన ఘటనలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఆ కేసులో ఇవాళ క్రైం బ్రాంచీ పోలీసులు ముందు ఆశి
లక్నో: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీలో రైతులను వాహనంతో తొక్కించి హత్య చేసినట్లు ఆరోపణలున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా శుక్రవారం పోలీసుల విచారణకు గైర్హాజరయ్యార�
లక్నో: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీకి పలు వాహనాల్లో ర్యాలీగా బయలు దేరిన పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూను యూపీలోని సహరాన్పూర్ సరిహద్దులో ఆ రాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స
న్యూఢిల్లీ: లఖీంపూర్ ఖేరీ ఘటనపై మొత్తానికి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిశ్ మిశ్రాకు యూపీ పోలీసులు సమన్లు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని అడిగారు. ఈ కేసుకు సంబంధించి ఐజీ రేంజ్ లక�
Priyanka Gandhi | ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. లఖింపూర్ ఖేరీలో నిన్న నలుగురు రైతులు సహా 8 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల కు�
లక్నో: ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ఓ హోటల్పై పోలీసులు తనిఖీ చేయడం వల్ల ఓ వ్యాపారవేత్త మృతిచెందాడు. ఆ ఘటనలో యోగి సర్కార్ ఆరుగురి పోలీసులపై వేటు వేసింది. పోలీసులు దాడి చేయడం వల్లే త�
లక్నో: అనుమానాస్పదంగా మరణించిన కుమారుడి మృతదేహాన్ని తండ్రి 22 రోజులుగా తన ఇంట్లోని ఫ్రీజర్లో ఉంచారు. కుమారుడు హత్యకు గురైనట్లు ఆరోపించిన ఆయన న్యాయం జరిగే వరకు అంత్యక్రియలు నిర్వహించబోనని అన్నారు. దిగి �
లక్నో: ఐదుగుర్ని హత్య చేశారంటూ ఒక బాలిక చేసిన ఫ్రాంక్ ఫోన్ కాల్ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఈ ఘటన జరిగింది. మూడవ తరగతి చదువుతున్న 8 ఏండ్ల బాలిక మంగళవారం మధ్య�
ట్విట్టర్ ఎండీకి నో రిలీఫ్.. ఎందుకంటే?!|
ఉత్తరప్రదేశ్ పోలీసులు జారీ చేసిన నోటీసును సవాల్ చేస్తూ ట్విట్టర్ ఇండియా ఎండీ మనీశ్ మహేశ్వరి దాఖలు.....