Keshav Prasad Maurya | ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ బలంతో ఎన్నికలు గెలువలేదని అన్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్తో ఉన్న విభేదాలను మరోసారి ఇలా బయటపెట్టారు. సోమవా
నీతులు ఇతరులకు చెప్పటానికే తప్ప, తమకు కావన్నట్టు ఉన్నది బీజేపీ రీతి. ‘ఒక్క మనుగోడు ఉప ఎన్నిక కోసం రాష్ట్ర ప్రభుత్వం మొత్తాన్ని అక్కడ మోహరించింది’ అని ఇటీవల ప్రధాని మోదీ తన హైదరాబాద్ పర్యటనలో టీఆర్ఎస్
యూపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఝలక్ తగిలింది. ప్రధాని మోదీ సొంత నియోజకవర్గంలోనే ఆ పార్టీకి స్వతంత్ర అభ్యర్థి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. స్థానికంగా గట్టి పట్టున్న బ్రిజేష్ సింగ్ భార్య అన్�
లక్నో: ఏ పార్టీ నుంచి అయినా రాష్ట్రపతి పదవి ఇస్తానంటూ ప్రతిపాదన వస్తే తాను అంగీకరించబోనని బీఎస్పీ చీఫ్ మాయావతి స్పష్టం చేశారు. ‘ఒక వేళ రాష్ట్రపతి పదవిని అంగీకరిస్తే అక్కడితో మన పార్టీ కథ ముగిసినట్టే. కా�
Lucknow | సమాజ్వాదీ పార్టీ మార్గదర్శకుడు, మాజీ సీఎం ములాయం యాదవ్ కోడలు అపర్ణ యాదవ్ బీజేపీలో చేరారు. దీంతో యూపీ రాజకీయాలు వేడెక్కాయి. అయితే ఇదే విషయంలో
BJP | దేశంలో పలురాష్ట్రాల్లో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలన్నీ ప్రచారాలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఫోకస్ పెరిగింది.
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. అయితే అధికార బీజేపీ నుంచి ఓబీసీ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా వలస వెళ్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజే�