లక్నో : ప్రధాని నరేంద్ర మోదీ శనివారం బలరాంపూర్లో ప్రారంభించిన సరయూ ప్రాజెక్టు విషయంలో బీజేపీ, ఎస్పీల మధ్య మాటల యుద్ధానికి తెరలేచింది. సమాజ్వాదీ ప్రభుత్వ హయాంలో 70 శాతం పైగా ప్రాజెక్టు ప�
లక్నో : మహిళా సాధికారతను మాటల్లో కాకుండా చేతల్లో చూపుతామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. యూపీలో తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 40 శాతం ర
లక్నో: ఈసారి జరిగే ఎన్నికల్లో బుందేల్ఖండ్లో బీజేపీకి అన్ని తలుపులు మూసుకుపోతాయని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ తెలిపారు. బూటకపు వాగ్దానాలను ప్రజలు అంగీకరించరని, బీజేపీ అధికారంలోకి రా�
లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తాము విజయం సాధిస్తే చేపట్టబోయే అభివృద్ధి పనులు వివరిస్తూ ఓట్లు అడుగుతామని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అన్నారు. మొరదాబాద్ జిల్లాలో జరిగిన ప్రతిజ్ఞా ర్యాలీలో
న్యూఢిల్లీ : యూపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీల మధ్య డైలాగ్ వార్ ఊపందుకుంది. యూపీలో కాషాయ పార్టీతో పోరాడే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని చత్తీస్ఘఢ్ సీఎం భూపేష్ బాఘేల్ అన్నారు. బీజే
లక్నో : వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)ల మధ్య పొత్తు ఖరారు కానుంది. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్తో ఆప్ నేత సంజయ్ సింగ్ భేటీ అనంతరం ఈ విషయంపై స్పష
లక్నో: త్వరలో జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వంద స్థానాల్లో పోటీ చేస్తామని ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. లక్నోలో ఉన్న ఆయన తమ పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నదని మీడియాత
లక్నో : ఇటీవల ముగిసిన ఉప ఎన్నికల్లో ఓటమితో పాటు యూపీ సహా ఐదు రాష్ట్రాల్లో జరగనున్నఅసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే నరేంద్ర మోదీ సర్కార్ కంటితుడుపు చర్యగా పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ �