లక్నో : వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే గృహ వినియోగదారులకు 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రకటించింది. యూపీలో విద్�
న్యూఢిల్లీ : అభివృద్ది, ప్రజలకు చేసిన మేళ్లు ఆధారంగా తమ పార్టీ ఓట్లను అభ్యర్ధిస్తుందని, రామ మందిరం, కులాలు వంటి అంశాలతో తాము రాజకీయం చేయబోమని ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ బుధవారం స్పష్టం �
Priyanka Vadra : తొలిసారి గాంధీ కుటుంబం నుంచి అసెంబ్లీకి పోటీచేసేందుకు ప్రియాంకగాంధీ వాద్రా ముందుకొస్తున్నారు. త్వరలో జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ...
న్యూఢిల్లీ : యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం ఆప్ఘనిస్ధాన్లో తాలిబన్ల రాజ్యం గురించి కేంద్ర ప్రభుత్వం ప్రస్తావించే అవకాశం ఉందని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ ఆరోపించారు. ఆప్ఘనిస్ధాన�
న్యూఢిల్లీ : డబ్బులు ఇచ్చినవారికి పార్టీ టికెట్లు అమ్మేందుకు సిద్ధమని నిషాద్ పార్టీ చీఫ్ సంజయ్ నిషాద్ అన్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో ఓ జాతీయ వార్తా చానెల్ చేసిన స్టింగ్ ఆపరేషన్లో ని�
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ తన వ్యూహాలకు పదునుపెడుతోంది. పార్టీకి దూరమవుతున్న జాట్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. జాట్ రాజుగా పేర
లక్నో : యూపీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేసి విజయం సాధిస్తుందని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ధీమా వ్యక్తం చేశారు.2022 అసెంబ్లీ ఎన్నికల్లో యూపీ ముస్లింలు జయకేతనం ఎగురవేస్తారని అన్నారు. అయోధ్య
యోగి క్యాబినెట్లోకి జితిన్ ప్రసాద.. ? | ఇటీవలే కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన సీనియర్ నేత జితిన్ ప్రసాద, ప్రధాని నరేంద్రమోదీకి అత్యంత....
లక్నో : వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటినుంచే ప్రచారాస్త్రాలకు పదునుపెడుతున్నాయి. పాలక బీజేపీతో పాటు ఎస్పీ, బీజేపీ, కాంగ్రెస్లు తమదైన �
లక్నో : వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) చిన్న పార్టీలతో జట్టు కడుతుందని ఆ పార్టీ చీప్ అఖిలేష్ యాదవ్ చేసిన ప్రకటనపై బీఎస్పీ అధినేత్రి మాయావ
లక్నో : వచ్చే ఏడాది జరగనున్నయూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ (ఎస్పీ) పార్టీ చిన్న పార్టీలతో పొత్తులతో ముందుకెళుతుందని ఆ పార్టీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ గురువారం వెల్లడించారు. బ�