లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. అయితే అధికార బీజేపీ నుంచి ఓబీసీ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా వలస వెళ్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజే�
న్యూఢిల్లీ : యూపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ పార్టీల నుంచి వలసలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీల నుంచి ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు ఓ మాజీ ఎమ్మెల్యే కాషాయ పార్�
ముంబై : యూపీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య బీజేపీకి రాజీనామా చేసి సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)లో చేరిన అనంతరం కాషాయ పార్టీపై ఎన్సీపీ నేత శరద్ పవార్ మరో బాంబు పేల్చారు. యూపీలో మరో 13 మంది ఎమ్మెల్యేలు ఎస్ప�
UP Polls: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధికార పగ్గాలు చేపడుతుందని కృష్ణ భగవానుడు తరచూ తనకు కలలోకి వచ్చి చెపుతుంటాడని ఆ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు.
UP Polls : అఖిలేష్ యాదవ్ సారధ్యంలోని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ఓ కుటుంబ పార్టీ అని బీజేపీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. యూపీలోని బస్తీ, లక్నోలో బీజేపీ జన విశ్వాస యాత్రలో పాల్గొన్న జేపీ నడ్డా ఎస్పీపై వ�
Varun Gandhi : కరోనా వైరస్ తాజా వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో యూపీలో భారీ ర్యాలీలు, ప్రచార సభలను నిర్వహించడం పట్ల సొంత పార్టీపై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ విమర్శలు గుప్పించా�