వచ్చె నెల 22 నుంచి సివిల్స్ మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) 2025కు సంబంధించి సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ను మంగళవారం విడుదల చేస�
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) బుధవారం కొత్త పోర్టల్ https://upsconline.nic.inను ప్రారంభించింది. అందరు దరఖాస్తుదారులు తాజాగా తమ దరఖాస్తులను నింపి, సంబంధిత డాక్యుమెంట్లను ఈ పోర్టల్లో అప్లోడ్ చేయవల�
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్- 2024 ఫలితాల్లో నారీశక్తి ప్రతిబింబించింది. టాప్-5లో ముగ్గురు యువతులు ఉండగా, టాప్-20లో ఏకంగా 11 మంది చోటు దక్కించు�
CIVILS | ఈ ఏడాది నిర్వహిస్తున్న సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష దరఖాస్తు గడువును యూపీఎస్సీ (యునియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) మరోసారి పొడిగించింది. ఫిబ్రవరి 21 సాయంత్రం 6 గంటల వరకు గడువు పొడిగించినట్ట�
సివిల్ సర్వీసెస్ పరీక్ష(సీఎస్ఈ) 2025కు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. పరీక్ష కోసం రిజిస్ట్రేషన్లను సైతం ప్రారంభించింది. దరఖాస్తు చేసుకునేందుకు ఫిబ్�
వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్పై వేటు పడింది. ఆమె ప్రొవిజనల్ అభ్యర్థిత్వాన్ని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) రద్దు చేసింది. భవిష్యత్తులోనూ ఆమె కమిషన్ నిర్వహించే పరీక్�
నీట్-యూజీ పరీక్షలో అక్రమాల ఆరోపణలు, ఐఏఎస్గా పూజా ఖేద్కర్ నియామకంపై వివాదం నేపథ్యంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) పరీక్షల ప్రక్రియలో మార్పులకు సిద్ధమైంది. అధునాతన సాంకేతికతను వినియో
UPSC | నీట్ - యూజీ పేపర్ లీక్ అంశం దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. దీంతో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (Union Public Service Commission) దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. పరీక్షల నిర్వహణ విధానంలో కీలక మ�
UPSC | వచ్చే ఏడాది కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఉద్యోగ ఖాళీలను భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) పరీక్షల క్యాలెండర్ విడుదల చేసింది.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) తరహాలో టీఎస్పీఎస్సీలో మార్పులు చేయాలనుకుంటున్నట్టు సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఇందుకు సహకారం అందించాలని యూపీఎస్సీ చైర్మన్ను కోరారు.
యూనియ న్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం జరుగనుండగా, అధికారులు పకడ్బందీ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ జిల్లాలో 99 పరీక్షా కేంద్రాలను ఏ ర్పాటు చేయగా 45,611 మంది అభ్యర్థు �
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ నెల 28వ తేదీన జరుగనున్న సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్-2023 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ జీ సంధ్యారాణి అధికారు లను ఆదేశించారు.