దేశంలోని 47 శాతం మంత్రులు తమపై హత్య, కిడ్నాపింగ్, మహిళలపై నేరాలతోసహా తీవ్ర నేరారోపణలతో కూడిన క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) వెల్లడించింది.
రాష్ర్టానికి రావల్సిన పెండింగ్ నిధులను విడుదల చేయాలని కేంద్ర మంత్రులను మంత్రి సీతక్క కోరారు. గురువారం కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి అన్నపూర
BC Reservations | బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు విషయంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్పందించాలని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీలో కేంద్రమంత్రులతో దోస్తీ చేస్తూ, రాష్ర్టానికి వచ్చి బీజేపీని తిడుతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే పా ల్వాయి హరీశ్బాబు విమర్శించారు.
ఓరుగల్లు కోటలో ప్రారంభించిన ఇల్యుమినేషన్ లైట్స్ అండ్ సౌండ్ షో ఫ్లాప్ షోగా మారింది. పురావస్తు శాఖ అధికారుల అలసత్వమో.. ఎన్నికలకు ముందే మమ అనిపించాలనే కేంద్ర మంత్రుల ఆరాటమో కాని.. రూ. కోట్లు వెచ్చించి త�
రాష్ట్రాల హకులను హరిస్తూ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్ర పరిధిలోని అంశాలను కేంద్రం తీసుకోవడం సరికాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు స్పష్టంచేశారు.
Union Budget 2025 | కేంద్ర మంత్రులు, క్యాబినెట్ సెక్రటేరియట్, ప్రధాన మంత్రి కార్యాలయం ఖర్చులు, ఆతిథ్యం, వినోదాల కోసం కేంద్ర బడ్జెట్లో రూ.1,024.30 కోట్లు కేటాయించారు. 2024-25 బడ్జెట్లో కేటాయించిన రూ.1,021.83 కోట్ల కంటే ఇది కొంచెం ఎ�
సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర నేతల్లో ఈ వారంలోనైనా విస్తరణ ఉంటుందా లేదానన్న సదేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈసారి కూడా �
ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్రెడ్డి గురువారం ముగ్గురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన�
KTR | రాష్ట్ర ప్రభుత్వం అమృత్ టెండర్లలో అవినీతికి పాల్పడిందని, వాటి నిజాలను నిగ్గు తేల్చాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు మనో
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 17న నిర్వహించనున్న ‘తెలంగాణ ప్రజాపాలన’ దినోత్సవ కార్యక్రమాలకు హాజరుకావాలని కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తెలంగాణ అధ్యయనాల కేంద్రం, మల్టీడిసిప్లినరీ రిసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేయాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులు అయినా రాష్ట్రానికి ఏమాత్రం ఉపయోగం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) విమర్శించారు. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తెచ్చి కిషన్ రెడ్డి తన చి�
తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి కూడా బడ్జెట్లో రూపాయి తెప్పించలేకపోయారని, అలాంటి వారికి పదవులున్నా, లేకున్నా ఒక్కటేనని వక్తలు ఆగ్రహం వ్యక్తంచేశారు.
హైదరాబాద్లో రహదారుల విస్తరణ, ఇతర అవసరాల కోసం రక్షణ శాఖకు చెందిన 2,450 ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని సీఎం రేవంత్రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ ఆర్థిక సంవత్సరంలో బీఎల్సీ మాడల్లో తెలంగాణ