Smriti Irani | అమేథీ నుంచి ఓటమి పాలైన బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. తనపై పోటీ చేసి, గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిశోర్లాల్ శర్మను అభినందిస్తూ `ఎక్స్ (మాజీ ట్విట్టర్)`లో
మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించాక నాలుగు దశాబ్దాలకు పైగా దేశ ఆర్థికవ్యవస్థ వృద్ధి మందకొడిగానే ముందుకుసాగింది. ప్రపంచీకరణ దిశగా అడుగులు వేయకపోవడం, అప్పటి ఆర్థిక విధానాలు, పారిశ్రామిక రంగానికి ప్రాధా�
మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవుల ప్రతిపాదనను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వ్యతిరేకించడం మహిళల బాధను విస్మరించడమేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు.
దేశంలో 2014-15లో 918గా ఉన్న లింగ నిష్పత్తి 2022-23 నాటికి 15 పాయింట్లు పెరిగి 933కు చేరిందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ శుక్రవారం లోక్సభలో వెల్లడించారు. గతంతో పోలిస్తే ఆడపిల్లల జననాల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు.
తాలుకా స్థాయి నాయకుడి అవినీతిపై సాక్షాత్తు సొంత పార్టీ నేత కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి రక్తంతో ఓ లేఖ రాయడం సంచలనం సృష్టించింది. ఇది బీజేపీ నాయకుల అవినీతికి ఇది నిదర్శమని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ 2014లో ‘ఓట్ ఫర్ ఇండియా’ అంటూ పిలుపునిచ్చారు. పలు సమావేశాలు, సభల్లోనూ దాన్నే వల్లె వేశారు. అప్పుడు ఆయనింకా దేశానికి ప్రధాని కాలేదు. రూపాయి విలువ పెరగాలంటే, ధరలు తగ్గాలంటే, ఉద్యోగాలు రావ�
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కాంగ్రెస్ పార్టీతో పాటు ఆ పార్టీ నేతలు పవన్ ఖేరా, జైరాం రమేశ్, డిసౌజాకు లీగల్ నోటీసు పంపారు. భేషరతుగా లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పాలని నోటీసులో డిమాండ్ చేశారు.
కేంద్ర మంత్రి అవగాహనా రాహిత్యంపై మండిపడుతున్న తెలంగాణవాదులు హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ‘సీరియస్ రాజకీయాలు’ అంటూ ఓ జోక్ వేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగ
Smriti Irani | కేంద్రమంత్రి స్మృతి ఇరాని కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆమె ఆదివారం రాత్రి ట్విట్టర్ ద్వారా తెలిపారు. రాజేంద్రనగర్లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరుకాలేకపోయినందుకు క్షమాపణలు కోరుతున్నానన�
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తనకు కాబోయే అల్లుడికి వార్నింగ్ ఇచ్చారు. కూతురు షానెల్లి ఎంగేజ్మెంట్ వార్తను మంత్రి స్మృతి ఇరానీ ఇన్స్టాలో పోస్టు చేశారు. బాయ్ఫ్రెండ్ అర్జున్ భల్లాతో షానెల�