కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ చెబుతున్నట్లుగా రూ.21వేలు పెట్టుబడి పెడితే మొదటి నెల రూ.15 లక్షలు ఆదాయం వస్తుందని ఫేస్బుక్లో వచ్చిన ఓ ఆకర్షణీయమైన ప్రకటనకు ఇటీవల వైద్యశాఖలో పనిచేసే చిరుద్యోగి సూర్యాపేట
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) ఖాతాల అప్డేట్కు, అదనంగా నామినీలను చేర్చడానికి ఎలాంటి ఫీజు వసూలు చేయబోమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ఎక్స్లో వెల్లడించారు.
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు చెప్పారు. తెలంగాణ రైతుల దీనస్థితిని ఎత్తిచూపిన నిర్మలకు ధన్యవాదాలు తెలిపారు. �
Maharastra BJLP meet | మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరనేది మరో రెండు రోజుల్లో తేలిపోనుంది. ఈ నెల 4న మహారాష్ట్ర బీజేపీ శాసనసభాపక్షం సమావేశమై తమ నాయకుడిని ఎన్నుకోనుంది. బీజేపీ శాసనసభాపక్ష నాయకుడే సీఎంగా మహాయుతి కూటమి సర్కారు�
పని ఒత్తిడిని తాళలేక మరణించిన చార్టెడ్ అకౌంటెంట్(26) అన్నా సెబాస్టియన్ పెరయిల్ మృతిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
బీహార్, ఏపీలకే కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించారన్న ప్రతిపక్షాల ఆరోపణల్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖండించారు. బడ్జెట్ ప్రసంగంలో రాష్ర్టాల పేరు లేనంత మాత్రాన, ఆ రాష్ర్టానికి నిధులు ఇ�
కేంద్రం బడ్జెట్లో ఉమ్మడి మెదక్ జిల్లాకు మొండిచేయి దక్కింది. మంగళవారం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టింది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 12 వరకు జరుగనున్న ఈ సమావేశాల్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 23న 2024-25 ఆర్థిక సంవత్సర పూర్తి స్థాయి బడ్జెట్ను
బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన నిర్మలా సీతారామన్, జైశంకర్కు కేంద్ర క్యాబినెట్లో చోటు కల్పించి, ముస్లిం వర్గానికి చెందిన ఒక్కరికి కూడా మంత్రివర్గంలో చోటివ్వకపోవడంపై తమిళనాడులోని డీఎంకే వర్గాలు, �
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024-25 మధ్యంతర బడ్జెట్కు లోక్సభ బుధవారం మూజవాణి ఓటుతో ఆమోదించింది. దీంతోపాటుగా కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్కు సంబంధించిన రూ.1.8 లక్షల కోట్ల బడ్జెట్ను కూడా దిగ
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో పేటీఎం వ్యవస్థాపక సీఈవో విజయ్ శేఖర్ శర్మ భేటీ అయ్యారు. మంగళవారమే ఈ సమావేశం జరిగినట్టు బుధవారం సంబంధిత వర్గాల ద్వారా తెలియవచ్చింది.
మాల్దీవుల వివా దం వేళ.. ఆ దేశానికి కేటాయిస్తున్న ఆర్థిక సాయం లో కేంద్రం కోత విధించింది. ఈసారి బడ్జెట్లో రూ.600 కోట్లు మాత్రమే కేటాయించింది. బంగ్లాదేశ్, ఆఫ్గానిస్థాన్, మయన్మార్, లాటిన్ అమెరికా దే లకు కూడా
లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు.