Harish Rao | కేంద్రంలోని బీజేపీ శాసించింది.. రాష్ర్టాల్లోని కాంగ్రెస్ పార్టీ అమలుచేసింది. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టే విషయంలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మకయ్యాయన్న సంగతి కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ మాటల�
వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టమని కేంద్రం చెప్పినా సీఎం కేసీఆర్ మీటర్లు పెట్టను అని ఇన్నాండ్లుగా చెప్పిన మాటలు నిజమని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొనడం పట్ల బీఆర్ఎస్ నేత దాసోజ్ శ్రవణ్ ఆమ�
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో అన్నదాతలు ఎరువుల కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఒక ఎరువు బస్తా కోసం రైతులు పంపిణీ కేంద్రాల వద్ద భారీ క్యూలల్లో పడిగాపులు కాస్తూ అవస్థలు పడుతున్నారు.
దేశీయ బ్యాంకింగ్ రంగంలో లోన్ రైటాఫ్లు మళ్లీ పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం (2022-23) రూ.2,09,144 కోట్ల మొండి బకాయిల రైటాఫ్ జరిగింది. ఈ మేరకు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద కోరిన వివరాలకుగాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్�
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారికి రాయునది... గత కొన్నేండ్లుగా కేంద్ర ప్రాయోజిత పథకాలు (సీఎస్ఎస్) తామరతంపరగా పెరుగుతున్నాయి. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల కింద చేపడుతున్న ఈ పథకాల వల్ల ఆధార్ అనుసంధా�
ఈ-కోర్టుల ప్రాజెక్టు మూడో దశను రూ. 7 వేల కోట్లతో ప్రారంభించనున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. న్యాయ వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేయడానికి ఈ నిధులు కేటాయింపు చేస్తున్నట్టు తెలిపారు.
వాతావరణ కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో 2030 నాటికి 50 లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకొన్నట్టు మంత్రి సీతారామన్ కొత్త బడ్జెట్లో ప్రకటించారు.
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్ర ప్రభుత్వంపై ఇష్టారీతిగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధ్దాలు మాని, నిజాలు మాట్లాడ�
పెండ్లిళ్లపైనా పన్ను జీఎస్టీ కౌన్సిల్ సమావేశమైంది. స భ్యులు ఎవరూ హాజ రు కాలేదు. ఎందుకు రాలేదో కనుక్కోమని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తన పీఏను ఆదేశించారు. కాసేపటికి పీఏ వచ్చి, కొత్తగా దేని మీద వేస్తా�
కొత్త కొలువులివ్వలేదు.. ఉన్నవీ ఊడగొట్టొద్దు పన్ను తగ్గించకుంటే మరో రైతు ఉద్యమమే అదనపు జీఎస్టీతో వస్త్రాల ధరలకు రెక్కలు.. కార్మికులకు ఉపాధి తగ్గుతుంది గుజరాత్ బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి కూడా జీఎస్టీ తగ�