రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం దక్కింది. అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ తాజాగా ప్రకటించిన ‘ఇండియాస్ 100 మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్ ఇన్ ఏఐ- 2025’ జాబితాలో ఆయన�
కేంద్ర మంత్రివర్గం పాన్ 2.0 ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ప్రస్తుతమున్న పాత పాన్ కార్డు స్థానంలో మీకు క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త పాన్ కార్డు లభిస్తుంది.
దేశంలో ప్రస్తుతం అమలవుతున్న ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) పథకం కింద లబ్ధిదారులకు గ్యాస్ సబ్సిడీగా అందజేయడానికి 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.12 వేల కోట్లను కేటాయిస్తూ కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఆమో�
Union Cabinet | ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఎమర్జెన్సీ బాధితులకు నివాళిగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించి.. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించింది
Union Cabinet | ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఐదు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతులకు ప్రభుత్వం వరాలు ప్రకటించింది. ఎమ్మెస్పీ 50శాతం పెంచింది. కేబినెట్ సమావేశం అనంతరం కేంద్రమ
ధ్రువీకరణ కోసం ఆధార్ కార్డునో లేక దాని జిరాక్స్ కాపీనో మనం వెంట తీసుకువెళ్లాల్సిన అవసరం ఇక ఉండదు. గుర్తింపు ధ్రువీకరణను సురక్షితంగా, డిజిటల్గా, పేపర్ రహితంగా చేయడానికి రూపొందించిన ఆధార్ యాప్ను కే�
ఏపీలోని విశాఖ ఉకు పరిశ్రమకు కేంద్రం రూ.11,440 కోట్లతో ప్యాకేజీ ప్రకటించింది. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదముద్ర వేసినట్టు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారుల జీతభత్యాలను సవరించడానికి ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని గురువారం కేంద్ర క్యాబినెట్ ఆమోదించిందని కేంద్ర మంత్రి అశ్విని వ�
రానున్న 2025 సీజన్లో ఎండుకొబ్బరికి కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)ని క్వింటాలుకు రూ.422 పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఎంఎస్పీ క్వింటాలు రూ.12,100 చేరుకుంది. ఇందుకోసం రూ. 855 కోట్ల బడ్జెట్ కేటాయింప
తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నం ఎలాగో కోచ్ ఫ్యాక్టరీ కూడా వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజల 40 ఏండ్ల ఆకాంక్ష అని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణ�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు రైల్వే సమస్యలను పరిష్కరించాలని బీఆర్ఎస్ ఎంపీలు కోరారు. ఈ మేరకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ను ఢిల్లీలో సోమవారం కలిసి వినతులు అందజేశారు.
ప్రతిభగల విద్యార్థులకు ఆర్థికంగా సహాయం అందించే పీఎం-విద్యాలక్ష్మి పథకాన్ని కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదించింది. నాణ్యత గల ఉన్నత విద్యను కొనసాగించడానికి ఆర్థికపరమైన ఇబ్బందులు అడ్డంకి కారాదని కేంద్
చంద్రుడిపైకి భారతీయ వ్యోమగాములను పంపేందుకు అవసరమైన సాంకేతికతల అభివృద్ధి, ప్రదర్శన కోసం చేపట్టనున్న ‘చంద్రయాన్-4’ మిషన్కు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది.
Union Cabinet | వ్యవసాయరంగానికి సంబంధించిన ఏడు కీలమైన పథకాలను కేంద్ర మంత్రివర్గం సోమవారం ఆమోదం తెలిపింది. ఈ పథకాలకు కేంద్రం దాదాపు రూ.14వేలు కోట్లు ఖర్చు చేయనున్నది. రూ.2,817 కోట్ల డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ పథకం, క్రాప
ఉద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్(యూపీఎస్) పేరుతో కొత్త పింఛన్ పథకాన్ని శనివారం ప్రకటించింది. దీని ప్రకారం ఉద్యోగి తన పదవీ విరమణకు ముందు 12 నెలల్లో అందుకున్న బేసిక్ పే సగటులో 50 శ