విజ్ఞాన్ ధార పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఐటీశాఖ అమలు చేస్తున్న మూడు పథకాలను విలీనం చేసి ‘విజ్ఞాన్ ధార’ పేరుతో కొత్త పథకం తీసుకొచ్చింది.
Unified Pension Scheme | ప్రభుత్వ ఉద్యోగుల నుంచి పాత పెన్షన్ స్కీమ్ (OPS) కోసం డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కొత్త పెన్షన్ స్కీమ్ (NPS)కి బదులుగా కొత్తగా ఏకీకృత పెన్షన్ స్కీమ్ (Unifi
రైలు డ్రైవర్, సహాయ డ్రైవర్ క్రికెట్ పిచ్చి 14 మంది ప్రాణాలను బలి తీసుకుంది. గత ఏడాది అక్టోబర్ 29న ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో ఆగి ఉన్న విశాఖపట్నం-పలాస ట్రైన్ను రాయగఢ ప్యాసింజర్ వెనుక నుంచి ఢీ�
రైతుల పంట భూములకు నష్టం కలిగించే విధంగా ఖమ్మం శివారు పాపటపల్లి నుంచి సూర్యాపేట జిల్లా జాన్పాడ్ వరకు నూతనంగా నిర్మించ తలపెట్టిన రైల్వే లైన్ను తక్షణమే రద్దు చేయాలని, ప్రత్యామ్నాయ మార్గంలో సర్వే చేపట్�
ప్రైవేటు టెలికం సంస్థలు హైస్పీడ్ 5జీ సేవలిస్తుంటే, బీఎస్ఎన్ఎల్ కనీసం 4జీ సేవలు కూడా ఇవ్వక పోవడంతో పోటీని తట్టుకోలేక పోతున్నదని, బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల సంఘం కేంద్ర ప్రభుత్వానికి గోడు వెళ్లబోసుకుంద�
రాజస్థాన్లో ముఖ్యమంత్రి పదవిపై సస్పెన్స్ కొనసాగుతున్నది. గెహ్లాట్ సర్కారును గద్దె దించి అధికారంలోకి వచ్చిన బీజేపీ.. కాబోయే ముఖ్యమంత్రి ఎవరన్నది ఇంకా ప్రకటించలేదు. దీంతో రాష్ట్రంలో రిసార్టు రాజకీయా�
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వస్థలం ఒడిశాలోని రాయ్రంగ్పూర్, బాదంపహార్ రూట్లో మొట్టమొదటిసారిగా ప్యాసింజర్ రైలు సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి.
సిమ్ డీలర్లకు పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే సైబర్ మోసాలపై ఉక్కు పాదం మోపడానికి బల్క్గా (ఒకేసారి ఎక్కువ మొత్తంగా) సిమ్ కార్డుల జారీ చేసే విధానాన్న
SIM Card Rule | కొత్త సిమ్కార్డుల జారీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. సిమ్కార్డులను విక్రయించే డీలర్లకు పోలీస్ వెరిఫికేషన్ను తప్పనిసరి చేసింది. ఈ విషయాన్ని టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ�
లోక్సభలో ప్రశ్నించిన నామా నాగేశ్వరరావు హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): రైల్వే శాఖలో గత మూడేండ్లలో ఎన్ని ఖాళీలను భర్తీ చేశారని టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు ప్రశ్నించారు. మూడేండ�
Birla Meets Ashwini Vaishnaw | ఆదిత్య బిర్లా గ్రూప్ (ఏబీజీ) చైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార్ మంగళం బిర్లా.. కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్విని...