కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు, ప్రజాధనం దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు జరపాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది.
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్ ప్రతిపాదనలపై న్యాయ సలహా ఇవ్వాలని గవర్నర్ జిష్ణుదేవ్వర్మ కేంద్ర హోంశాఖను కోరారు. ఈ ఆర్డినెన్స్పై గవర్నర్ రాజ్భవన్
Union Home Ministry | భారత్ - పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్రం హోం శాఖ లేఖల�
Mock Drills | అత్యవసర పరిస్థితుల్లో ప్రజల భద్రతను నిర్ధారించుకునేందుకు ఈ నెల 7న మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు సూచించింది. భద్రతా సన్నద్ధతపై పౌరులకు అవగాహన కల్పించాలని, అత్యవస�
Pahalgam Attack | పహల్గాం ఉగ్రవాది దాడి తర్వాత దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో భద్రతపై ఆందోళన పెరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వశాఖ మంగళవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. ఈ స�
పాకిస్థానీ జాతీయులందరినీ గుర్తించి వారిని వెంటనే వారి స్వదేశానికి పంపించివేయాలని కేంద్ర హోం శాఖ అన్ని రాష్ర్టాలను కోరింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అందరు ముఖ్యమంత్రులతో మాట్లాడినట్లు శుక్రవారం అధి�
దేశంలో నకిలీ నోట్ల చెలామణిపై కేంద్రం హెచ్చరికలు జారీచేసింది. రూ.500 దొంగ నోట్ల చెలామణిపై దర్యాప్తు సంస్థలను అలర్ట్ చేసింది. దొంగ నోట్లు అచ్చం అసలు నోట్ల లాగానే ఉన్నాయని తెలిపింది. వాటిని గుర్తించడం కూడా క�
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ముస్తాబాద్ బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్పై నిరాధారమైన ఆరోపణలు చేసిన సంజయ్కుమార్పై వెం�
CV Ananda Bose | పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్ పట్ల అనుచిత వైఖరి ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కోల్కతా నగర పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్తోపాటు మరో డీసీపీ ఇందిరా ముఖర్జీలపై కేంద్ర హోంశాఖ క్రమశ
New Criminal Laws | కేంద్రం తీసుకువచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు జూలై ఒకటి నుంచి అమలులోకి తీసుకువచ్చేందుకు హోంమంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తున్నది. ఇందు కోసం 40లక్షల మంది క్షేత్రస్థాయి అధికారులకు శిక్షణ ఇచ్చింది.
CEC Rajiv Kumar | భారత ప్రధాన ఎన్నికల అధికారి (Chief Election Commissioner of India) రాజీవ్ కుమార్కు కేంద్ర ప్రభుత్వం భద్రతను పెంచింది. కేంద్ర హోంశాఖ ఆయనకు ‘Z’ కేటగిరి భద్రత కల్పించింది. నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకు కేంద్రం ఈ ని