Yashwant Sinha | రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు కేంద్ర ప్రభుత్వం జడ్ కేటగిరి భద్రత కల్పించింది. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటిచేస్తున్న సిన్హాకు కేంద్ర హోంఖ సీఆర్పీఎఫ్ సాయుధ కమ�
న్యూఢిల్లీ : కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆర్మీ అభ్యర్థుల నిరసనలు హింసాత్మకంగా మారాయి. అయితే, అగ్నిపథ్ పథకం, అగ్నివీర్లకు సంబంధించి వాట్సాప్
న్యూఢిల్లీ : ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్ కుమారుడు హఫీజ్ తల్హా సయీద్పై కేంద్రం ఉగ్రవాదిగా ప్రకటించింది. యూఏపీఏ చట్టం 1967 కింద తల్హా సయీద్ను ఉగ్రవాదిగా పేర్కొంటూ శనివారం నోటిఫికేషన్ను విడుదల
న్యూఢిల్లీ : దేశంలో కరోనా పరిస్థితులు మెరుగుపడిన నేపథ్యంలో జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (NDMA) కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై కొవిడ్ నియంత్రణ చర్యల కోసం విపత్తు నిర్వహణ చట్టంలోని నిబంధనలను ఇకపై అమలు చేయాల
Union Home ministry meet CSs of ts, ap on jan 12th | తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఉన్న విభజన సమస్యల పరిష్కారంపై జనవరి 12న కేంద్రం సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు రెండు రాష్ట్రాలకు కేంద్ర
Telangana Police | తెలంగాణ రాష్ట్రానికి చెందిన 20 మంది నాన్ క్యాడర్ ఎస్పీలకు ఐపీఎస్ హోదా లభించింది. ఈ 20 మంది ఎస్సీలకు ఐపీఎస్గా పదోన్నతులు కల్పిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఎక్సలెన్స్ మెడల్స్ ప్రకటించిన హోంశాఖ.. తెలంగాణ నుంచి ఐదుగురికి.. | కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గురువారం ఎక్సలెన్స్ మెడల్స్ను ప్రకటించింది. ఈ ఏడాదిలో దేశవ్యాప్తంగా 125 మంది పోలీస్ సిబ్బందికి మెడల్స్ ప్రద�
జమ్మూ వైమానిక స్థావరం | జమ్మూలో వైమానిక స్థావరంపై దాడి కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ ( NIA ) కు అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ
Union Home Ministry: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం పశ్చిమబెంగాల్లో హింస చెలరేగిన నేపథ్యంలో ఆ రాష్ట్రంలో శాంతిభద్రతలపై నివేదిక సమర్పించాలని గవర్నర్ జగదీప్ ధన్కర్ను
ఆ రాష్ట్రాల్లో 78.53శాతం కరోనా మరణాలు | ఒకే రోజులో నమోదైన కొత్త కరోనా మరణాల్లో 78.53శాతం మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ సహా పది రాష్ట్రాల్లో ఉన్నాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది.
కేంద్ర హోంశాఖ సమీక్ష | తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య విభజన అంశాల పరిష్కారంపై కేంద్రం దృష్టి పెట్టింది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి అపరిష్కృతంగా ఉన్న అంశాలపై కేంద్ర హోంశాఖ బుధవారం సమీక్ష నిర్వహించను�