Supreme Court | క్రిమినల్ కేసుల విచారణ సమయంలో పోలీసుల ఏర్పాటు చేసే మీడియా సమావేశంలో
సర్వోన్నత న్యాయస్థానం బుధవారం కీలక వ్యాఖ్యలు చేసింది. పక్షపాతంతో కూడిన రిపోర్ట్తో నిందితుడు నేరం చేశాడనే అనుమానాలకు తావిస్త
ఇండియన్ పోలీస్ సర్వీస్ (రిక్రూట్మెంట్) రూల్స్ 1954 ప్రకారం తెలంగాణకు ముగ్గురు పోలీసు అధికారులకు ఐపీఎస్ హోదా కేటాయిస్తూ కేంద్ర హోంశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
2024 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం అందించే ‘పద్మ’ పురస్కారాల ఆన్లైన్ నామినేషన్లు, సిఫారసుల గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగిస్తున్నట్టు కేంద్ర హోం శాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.
రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన త్వరలో జరుగనున్నది. దీనిపై ఇప్పటికే పలుమార్లు సమావేశాలు జరిగినా తెలంగాణ ప్రతిపాదనలను ఏపీ తిరస్కరించడంతో సమస్య పరిష్కారం కాలేదు. ఏపీ భవన్ సముదా�
Hanuman Jayanti:హనుమాన్ జయంతి సందర్భంగా కేంద్ర హోంశాఖ అడ్వైజరీ జారీ చేసింది. శాంతి, భద్రతలకు సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు చర్యలు చేపట్టాలని సూచించింది.
Telangana Police | కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించిన యూనియన్ హోం మినిస్టర్స్ స్పెషల్ ఆపరేషన్ మెడల్స్ కు 13 మంది తెలంగాణ పోలీసులు ఎంపికయ్యారు. ఈ మెడల్స్ ను 2022 సంవత్సరానికి గానూ
Union Home Ministry | ఈ నెల 27న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజనపై కేంద్ర హోంశాఖ సమావేశం నిర్వహించనున్నది. సమావేశానికి హాజరుకావాలని తెలుగు రాష్ట్రాల సీఎస్లతో పాటు రైల్వే బోర్డు చైర్మన్ సహా వివిధశాఖల అధికారులకు
హైదరాబాద్ : నేర పరిశోధనలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ఆ ఐదుగురు తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. కేంద్ర హోంశాఖ అందజేసే ‘కేంద్ర హోం మంత్రి మెడల్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఇన్
Yashwant Sinha | రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు కేంద్ర ప్రభుత్వం జడ్ కేటగిరి భద్రత కల్పించింది. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటిచేస్తున్న సిన్హాకు కేంద్ర హోంఖ సీఆర్పీఎఫ్ సాయుధ కమ�
న్యూఢిల్లీ : కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆర్మీ అభ్యర్థుల నిరసనలు హింసాత్మకంగా మారాయి. అయితే, అగ్నిపథ్ పథకం, అగ్నివీర్లకు సంబంధించి వాట్సాప్
న్యూఢిల్లీ : ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్ కుమారుడు హఫీజ్ తల్హా సయీద్పై కేంద్రం ఉగ్రవాదిగా ప్రకటించింది. యూఏపీఏ చట్టం 1967 కింద తల్హా సయీద్ను ఉగ్రవాదిగా పేర్కొంటూ శనివారం నోటిఫికేషన్ను విడుదల
న్యూఢిల్లీ : దేశంలో కరోనా పరిస్థితులు మెరుగుపడిన నేపథ్యంలో జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (NDMA) కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై కొవిడ్ నియంత్రణ చర్యల కోసం విపత్తు నిర్వహణ చట్టంలోని నిబంధనలను ఇకపై అమలు చేయాల