పేద, మధ్య తరగతి వర్గాలకు లబ్ధి చేకూర్చే సంక్షేమ పథకాలకు అత్తెసరు నిధులను కేటాయించారంటూ నిరుడు కూడా మోదీ ప్రభుత్వంపై పెద్దయెత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి.
దేశ జీడీపీలో ఇప్పటికే సగాని కంటే ఎక్కువగా అప్పులు చేసిన కేంద్రంలోని ఎన్డీయే సర్కారు వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27)లో మరిన్ని అప్పులు చేయాలని నిర్ణయించింది.
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ)లు ‘చాంపియన్'ల్లా వృద్ధి చెందేందుకు రూ.10వేల కోట్లతో నిధిని ఏర్పాటుచేస్తున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు ఈ ఏడాది బడ్జెట్లో రూ.4,061.43 కోట్లను కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరం రూ. 4,364 కోట్లతో పోలిస్తే ఈసారి ఈ రంగానికి నిధులు తగ్గించారు.
కేంద్రం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్పై సోషల్మీడియాలో సెటైర్లు పేలాయి. ‘బిల్కుల్ టైమ్ వేస్ట్' అంటూ బడ్జెట్ గురించి భారత్-పే సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ చురకలు అంటించారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్ వల్ల సామాన్యుడికి ఒరిగేదేమీ లేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు.
దేశంలోని వేర్వేరు నగరాల మధ్య 7 హైస్పీడ్ రైల్ కారిడార్లతోపాటు పశ్చిమ బెంగాల్లోని డంకుని, గుజరాత్లోని సూరత్ మధ్య కొత్తగా డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ఏర్పాటు కానున్నాయి.
తెలంగాణ పట్ల కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ చూపుతున్న వివక్ష మరోసారి బట్టబయలైంది. కేంద్ర బడ్జెట్లో రాష్ర్టానికి మొండిచేయి చూపింది. రాష్ట్ర విభజన హామీలను పూర్తిగా విస్మరించింది. తెలంగాణలో 12 శాఖలకు స�
రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు, ఎనిమిది మంది బీజేపీ ఎంపీ లు, ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నా రాష్ర్టానికి కేంద్ర బడ్జెట్లో ఒక్క రూపాయి ప్రయోజనం కూడా దక్కలేదు. పీఎం కుసుమ్ పథకంలో గిరిజన రైతు�
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ నిర్ల క్ష్యం, కాంగ్రెస్ వైఫల్యానికి కేంద్ర బడ్జెట్ మరో నిదర్శనమని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. దేశ ఆర్థిక వృద్ధికి కీలకంగా దోహదపడుతున్న తెలంగాణకు ఈ బడ్జెట్లోనూ న్య
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మరోసారి వచ్చింది గుండుసున్నానేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కేంద్రబడ్జెట్పై ఆదివారం ప్రకటనలో స్పందించారు.