తెలంగాణ రాష్ర్టాన్ని నిరుద్యోగ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే మహత్తర లక్ష్యాన్ని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస�
గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులకు మూడునెలలపాటు ఉచిత ఉపాధి శిక్షణ ఇవ్వనున్నట్టు వోల్స్కై టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
Rajiv Yuva Vikasam Scheme | నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి కోసం తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని అందిస్తున్నదని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి ఎ జగదీశ్ ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు.
నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పిస్తామంటూ ప్రభుత్వం సోమవారం ప్రారంభించిన ‘యువ వికాసం’ పథకం గందరగోళంగా తయారైంది. ఆర్థిక సాయంపై సీఎంవో, డిప్యూటీ సీఎం, అధికారులు భిన్నమైన ప్రకటనలు చేశారు.
సరైన ఉపాధి అవకాశాలు లేక పోవడంతో నిరుద్యోగ యువత ఎక్కడో ఓ దగ్గర ఉద్యోగం పొందాలని విదేశాలలో డాటా ఎంట్రీ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ సైబర్ మాఫియా చేతిలో చిక్కుతున్నారు. అక్కడకు వెళ్లిన నిరుద్యోగ యువత మాఫియ�
రాజీవ్ యువవికాసం ద్వారా రాష్ట్రంలోని 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువతీ యువకులకు రూ.6 వేల కోట్లతో స్వయం ఉపాధి పథకాలను అందిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.
భార్య వేధింపులు భరించలేక బెంగళూరులో ఒక టెకీ ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం సృష్టించిన క్రమంలో తాను సహ జీవనం చేస్తున్న మహిళ నుంచి వేధింపులు, అవహేళనలు భరించలేక యూపీలోని నోయిడాలో నిరుద్యోగ యువకుడొకరు ఆత్మ�
ఓ కేసు గురించి బయటికి వెళ్లొచ్చిన ఇన్స్పెక్టర్ రుద్రకు.. ఫోన్లో మాట్లాడుతూ హెడ్ కానిస్టేబుల్ రామస్వామి కనిపించాడు. అతని ఒళ్లంతా చెమటలు. ఫోన్ పెట్టేసిన తర్వాత అదోలా అయిపోయాడు.
కంగారుగా ఉన్న రామస్వ�
విదేశీ ఉద్యోగాల పేరుతో ఎర వేస్తున్న సైబర్ నేరగాళ్లు.. అమాయక నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నారు. ఏజెంట్ల ద్వారా యువతను కంబోడియాకు రప్పించుకుంటున్న సైబర్ నేరగాళ్లు.. తమ కాల్సెటర్లలో నియమించుకొని వారిత�
యువతకు ఉపా ధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చే స్తున్నదని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలపై ఎంపీ మ�
నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క అన్నారు. ఇందుకుగాను ఇండస్ట్రియల్ పార్కులో 200 పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని పేర్�
రాష్ట్రంలో ఉద్యోగాల కోసం నిరుద్యోగుల పోరాటాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా సోమవారం సచివాలయాన్ని ముట్టడించగా, మంగళవారం ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిరుద్యోగులు ధర్నా చేశారు.
నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం అభ్యర్థి మోతీలాల్ ఇటీవల దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఆయన దీక్షను భగ్నం చేస్తూ పోలీసులు అరెస్టు చేసినా గాంధీ దవాఖానలో దీక్ష కొనసాగించారు.
రాష్ట్రంలో నిరుద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఈ నెల 15న రాష్ట్ర సచివాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలంగాణ నిరుద్యోగ యువత పిలుపునిచ్చింది.