టీజీపీఎస్సీ నిరుద్యోగ మార్చ్ నేపథ్యంలో పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా ముం దస్తు అరెస్టులు చేపట్టారు. నిరుద్యోగులు, బీఆర్ఎస్, యువజన, విద్యార్థి సంఘాల నేతలను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు.
నిరుదోగ్య మార్చ్లో భాగంగా టీజీపీఎస్సీ ముట్టడిలో పాల్గొనేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సన్నద్ధమైన బీఆర్ఎస్ విద్యార్థి, యుజన నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.
కాంగ్రెస్ సర్కారును గద్దె దించేదాకా పోరాబాట వీడమని నిరుద్యోగ యువత ప్రతినబూనింది. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తుండటంపై భగ్గుమంది.
కాంగ్రెస్ సర్కారు ఆదేశాలతోనే గాంధీ దవాఖాన వద్ద నిరుద్యోగులపై పోలీసులు లాఠీచార్జి చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ప్రకటనలో విమర్శించారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉక్కు సంకల్పం, అవిరళ కృషితోనే ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల చిరకాల జల సంకల్పం నెరవేరిందని, సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతమైందని ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు శుక్రవార�
ప్రజలు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీల విషయంలో ఓడ దిగే వరకు ఓడ మల్లప్ప, ఓడ దిగినంక బోడ మల్లప్ప అన్నట్టుగా కాంగ్రెస్ వ్యవహారశైలి ఉన్నదని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు.
సింగరేణి ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఏడాదిలో సింగరేణి ఆధ్వర్యంలో దాదాపు 1,900 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తెలిపారు.
నిరుద్యోగులు రగిలిపోయారు.. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ధ్వజమెత్తారు.. ఆందోళన బాటపట్టారు. జీవో 46ను జీవో 46 రద్దు చేయాలని, గ్రూప్ 1,2,3 పోస్టుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్కు వద్ద ఆదివారం ధర్నాకు పి
నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 3న నిర్వహించనున్న మెగా జాబ్మేళాను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు.
ఆర్థిక నేరాలకు కారణమయ్యే వ్యవస్థీకృత అక్రమ పెట్టుబడులు, పార్ట్టైం జాబ్ మోసాలకు పాల్పడుతున్న 100కుపైగా వెబ్సైట్లపై కేంద్రం కొరడా ఝళిపించింది. విదేశీ వ్యక్తులు నిర్వహిస్తున్న ఈ వెబ్సైట్లు ప్రధానంగా �
నిరుద్యోగ యువతకు బీఆర్ఎస్ ప్రభుత్వం భరోసాగా ఉంటుందని సత్తుపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య అన్నారు. మండలంలోని వీఎం బంజరలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఆ�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాలనలో దేశంలో నిరుద్యోగం తాండవిస్తున్నది. ఈ ఏడాది అక్టోబర్లో 10.05 శాతంతో నిరుద్యోగిత రేటు రెండేండ్ల గరిష్ఠానికి చేరిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అర్ధాకలితో ఇంటికొస్తే కడుపునిండా అన్నం పెడతాడు. ఏ అర్ధరాత్రయినా ఆపదలో ఫోన్ చేస్తే క్షణం ఆలస్యం చేయకుండా సమస్య తీరుస్తాడు. నిరుద్యోగ యువతకు భోజన సౌకర్యం కల్పిస్తూ ఉచితంగా కోచింగ్ ఇప్పిస్తారు.
రాష్ట్రంలోని ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువత.. పలు కోర్సులలో శిక్షణకు ఈ నెల 12లోపు దరఖాస్తు చేసుకోవాలని నేషనల్ స్కిల్ అకాడమీ డైరెక్టర్ అడపా వెంకట్రెడ్డి సూచించారు.