ఐసీసీ అండర్-19 ప్రపంచకప్లో ఇంగ్లండ్ జట్టు ఫైనల్కు చేరింది. బుధవారం ఇక్కడి క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఉత్కంఠగా జరిగిన తొలి సెమీస్ పోరులో ఆ జట్టు.. ఆస్ట్రేలియాను 27 పరుగుల తేడాతో ఓడించింది.
ప్రతిష్టాత్మక అండర్-19 ప్రపంచకప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. మెగాటోర్నీలో ఓటమి ఎరుగని టీమ్ఇండియా ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో సూపర్-6 పోరులో అమీతుమీ తేల్చుకోనుంది.
ప్రతిష్టాత్మక అండర్-19 ప్రపంచకప్లో యువ భారత్ సూపర్ సిక్స్లోకి దూసుకెళ్లింది. సమష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ కప్ వేటలో మరో అడుగు వేసింది. తమ చివరి లీగ్ పోరులో భాగంగా శనివారం జరిగిన పోరులో భారత్ 7 వి�
ప్రతిష్టాత్మక అండర్-19 ప్రపంచకప్లో యువ భారత్ గెలుపు జోరు కొనసాగుతున్నది. మెగాటోర్నీలో తమ తొలి మ్యాచ్లో అమెరికాను చిత్తు చేసిన టీమ్ఇండియా..మలి మ్యాచ్లో బంగ్లాదేశ్ భరతం పట్టింది. శనివారం పలుమార్లు �
Under-19 World Cup : భారత్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుల మధ్య ఇటీవల పెరిగిన దూరం మైదానంలోనూ ప్రస్ఫుటంగా కనిపించింది. టీమిండియా అండర్-19 జట్టు కెప్టెన్ ఆయుష్ మాత్రే బంగ్లాదేశ్ కెప్టెన్కు షేక్హ్యాండ్ ఇవ్వలేదు.
ప్రతిష్టాత్మక అండర్-19 ప్రపంచకప్లో భారత్ మరో కీలక పోరుకు సిద్ధమైంది. శనివారం జరిగే తమ రెండో లీగ్ మ్యాచ్లో బంగ్లాదేశ్తో యువ భారత్ తలపడనుంది. మెగాటోర్నీలో ఇప్పటికే అమెరికాపై ఘన విజయంతో బోణీ కొట్టిన �
ప్రతిష్టాత్మక ప్రపంచకప్ టోర్నీల్లో భారత అమ్మాయిల విజయపరంపర దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఈ ఏడాది అండర్-19 వరల్డ్కప్ విజయంతో మొదలైన భారత ప్రస్థానం అప్రతిహతంగా సాగుతున్నది. తాజాగా అంధుల మహిళల ప్రపంచకప�
అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన జట్టు లో ఉన్న రాష్ట్ర క్రీడాకారిణి ధృతికి ప్రభుత్వం రూ.కోటి ప్రోత్సహకంగా ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి డిమాండ్ చేశారు.
Women U-19 T20 WC | వరుసగా మూడు మ్యాచ్లలో గెలిచిన భారత్.. ఆదివారం సూపర్ సిక్స్ (Super Six) గ్రూప్-1లో బంగ్లాదేశ్ (Bangaldesh) తో జరిగిన మ్యాచ్లో ఘన విజయాన్ని నమోదు చేసింది. ప్రత్యర్థి బంగ్లాను 8 వికెట్ల తేడాతో మట్టి కరిపించిం�
Under -19 World Cup : దక్షిణాఫ్రికా గడ్డపై జరుగుతున్న అండర్ 19 ప్రపంచకప్ తుది అంకానికి చేరింది. టైటిల్ విజేతను నిర్ణయించే ఫైనల్లో భారత జట్టు(Team India), ఆస్ట్రేలియా ఢీకొంటున్నాయి. విల్లోమూరే పార్క్ స్టేడియంలో �
అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో యువ భారత జట్టు.. ఆస్ట్రేలియాతో తలపడనుంది. తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై భారత్ విజయం సాధించగా.. గురువారం జరిగిన రెండో సెమీస్లో పాకిస్థాన్పై ఆస్ట్రేలియా గెలుపొందింది.