డబ్లిన్: ఐర్లాండ్తో జరిగిన రెండవ టీ20 మ్యాచ్ రసవత్తరంగా సాగింది. నిజానికి ఆ మ్యాచ్లో ఇండియా నెగ్గినా.. ఐర్లాండ్ మాత్రం ఆ హైస్కోర్ గేమ్లో కేక పుట్టించింది. దాదాపు విక్టరీ వరకు వచ్చింది. కానీ �
శతక్కొట్టిన ఆల్రౌండర్ రెండో టీ20లో భారత్ విజయం పరుగుల వరద పారిన పోరులో బ్యాటర్లు పండుగ చేసుకున్నారు. మొదట దీపక్ హుడా సూపర్ సెంచరీకి సంజూ శాంసన్ మెరుపులు తోడవడంతో భారీ స్కోరు చేసిన టీమ్ఇండియా.. ఆనక �
ప్రపంచంలో అత్యంత వేగంగా బౌలింగ్ చేసింది ఎవరు..? రిటైరైనా ఇప్పటికీ గుర్తొచ్చే పేరు పాకిస్తాన్ స్పీడ్ గుర్రం షోయభ్ అక్తరే. 2002 లో అక్తర్.. న్యూజిలాండ్ తో ఓ మ్యాచ్ లో గంటకు 161.3 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరాడు. ఇ�
ఐర్లాండ్తో రెండు టీ20ల సిరీస్ కోసం ఆశగా ఎదురు చూస్తున్న అభిమానుల సహనానికి వరుణ దేవుడు పరీక్ష పెడుతున్నాడు. టాస్ వేసిన కాసేపటికే వర్షం ప్రారంభం అవడంతో మ్యాచ్ ఆలస్యమైంది. కాసేపటికి వర్షం ఆగడంతో ఇక మ్యాచ్ ప
ఐర్లాండ్తో జరుగుతున్న తొలి టీ20లో భారత జట్టు టాస్ గెలిచింది. టీమిండియా సారధిగా హార్దిక్ పాండ్యా తన తొలి టాస్ గెలిచాడు. మ్యాచ్లో మొదట బౌలింగ్ చేస్తామని తెలిపాడు. సిరీస్ ఆరంభంలోనే కొత్త వారికి అవకాశాలు ఇవ
నేడు భారత్, ఐర్లాండ్ తొలి టీ20 మలాహిడే (ఐర్లాండ్): స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ సారథ్యంలోని టీమ్ఇండియా.. ఇంగ్లండ్తో ఏకైక టెస్టు కోసం సిద్ధమవుతుంటే.. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని భారత జట్�
గతేడాది టీ20 ప్రపంచకప్ ఆడిన జట్టులో వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహర్ ఇద్దరూ ఉన్నారు. అయితే ఆ టోర్నీలో భారత జట్టు అనుకున్న ఫలితం సాధించలేదు. ఆ తర్వాత వాళ్లిద్దరూ భారత జట్టుకు ఎంపికవలేదు. అసలు వాళ్లను సెలెక్టర్�
తన అద్భుతమైన పేస్తో అందరినీ ఆకట్టుకొని భారత జట్టుకు ఎంపికైన జమ్మూ కుర్రాడు ఉమ్రాన్ మాలిక్. సౌతాఫ్రికాతో జరుగుతున్న ఐద టీ20ల సిరీస్లో సెలెక్ట్ అయిన అతనికి ఇంకా భారత్ తరఫున ఆడే అవకాశం రాలేదు. అదే సమయంలో స�
గత నెలలో ముగిసిన ఐపీఎల్-15 లో తనదైన వేగంతో పాటు వైవిధ్యమైన బంతులు వేసి అందరి మన్ననలు పొందాడు సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్. నిలకడగా గంటకు 150 కిలోమీటర్ల కంటే వేగంతో బౌలింగ్ చేస్తున్న ఈ జమ్మూ కుర్
సఫారీలతో ఐదు టీ20ల సిరీస్ కోసం భారత జట్టు సిద్దం అవుతోంది. కోహ్లీ, రోహిత్, బుమ్రా, జడేజా వంటి సీనియర్లకు ఈ సిరీస్లో విశ్రాంతినిచ్చారు. అయినా సరే భారత జట్టు ప్రమాదకరమైనదేనని సౌతాఫ్రికా సారధి టెంబా బవుమా అన