పాలకుర్తి మండలం బసంతనగర్ అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో కార్మికులకు బసంత్ నగర్ ఎస్సై ఆర్ స్వామి ఆధ్వర్యంలో డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరాల నియంత్రణ పట్ల శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు కదంతొక్కాయి. ఇరాన్-ఇజ్రాయిల్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతోపాటు క్రూడాయిల్ ధరలు పతనం చెందడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను కుమ్మరించడ�
ఆదిత్యా బిర్లా గ్రూపునకు చెందిన అల్ట్రాటెక్ సిమెంట్లో బీకే బిర్లా గ్రూపునకు చెందిన కేశోరాం సిమెంట్ విలీనమయ్యాయి. ఇందుకు సంబంధించి పెద్దపల్లి జిల్లాలోని పాలకుర్తి మండలం బసంత్నగర్ వద్ద ఉన్న యూనిట�
బీఎస్ఈలో లిైస్టెన సంస్థల విలువ రూ.400 లక్షల కోట్ల దిగువకు పడిపోయింది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నిధులు తరలించుకుపోతుండటం, కార్పొరేట్ల నిరుత్సాహక ఫలితాలతో మదుపరుల్లో సెంటిమెంట్ నీరుగారింది.
స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలతో మదుపరులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వరుసగా మూడు రోజులుగా భారీ నష్టాల్లో ట్రేడవుతుండటంతో మదుపరులు లక్షల కోట్ల సంపదను కోల్పోయారు.
UltraTech Cement | దేశంలోకెల్లా అతిపెద్ద సిమెంట్ తయారీ సంస్థ ఆల్ట్రాటెక్ సిమెంట్ (UltraTech Cement) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో షాక్ ఇచ్చింది.
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్పడింది. వరుసగా ఆరు రోజులుగా భారీగా నష్టపోయిన సూచీలు తిరిగి కోలుకున్నాయి. బ్లూచిప్ సంస్థల షేర్లకు లభించిన మద్దతుకు తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన స�
వరుసగా ఆరో రోజూ కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. బ్లూచిప్ సంస్థల షేర్లలో అమ్మకాలు పోటెత్తడం, అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నిధులు తరలించుకు
వేగంగా విస్తరిస్తున్న దక్షిణాది సిమెంట్ మార్కెట్లో, ముఖ్యంగా తమిళనాడులో తమ పట్టును మరింత పెంచుకునేందుకు ఆదిత్య బిర్లా గ్రూపు ఆధ్వర్యంలోని అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ ప్రయత్నిస్తున్నది. అందులో భాగ
స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజూ రికార్డు స్థాయిలో ముగిశాయి. ఆసియా మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలకు తోడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధికంగా లాభపడటంతో సూచీలు మరో మైలురాయికి చేరుకున్నాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.1,774.78 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,062. 58 కోట్లతో పోలిస్తే 67 శాతం పెరిగి
ఆదిత్యా బిర్లా గ్రూపునకు చెందిన సిమెంట్ తయారీ సంస్థ అల్ట్రాటెక్ సిమెంట్కు జీఎస్టీ ఆథార్టీ గట్టి షాకిచ్చింది. రూ.72.06 లక్షల జీఎస్టీ చెల్లించాలని ఆదేశించింది.
దేశీయ స్టాక్ మార్కెట్లకు ఫిచ్ దెబ్బ గట్టిగానే తగిలింది. విదేశీ మార్కెట్లు కుప్పకూలడంతోపాటు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను ఉపసంహరించుకోవడంతో సూచీలు ఒక్క శాతానికి పైగా నష్టపోయాయి. అమ�
Ultratech | ఆదిత్యా బిర్లా గ్రూపునకు చెందిన సిమెంట్ సంస్థ అల్ట్రాటెక్ రాణించింది. జూన్30తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.1,688 కోట్ల పన్నులు చెల్లించిన తర్వాత కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ను ఆర్జించింది. �