Humza Yousaf | పాకిస్థాన్ మూలాలున్న (Pakistan origin) హమ్జా యూసఫ్ (Humza Yousaf) యూకే (UK)లో చరిత్ర సృష్టించారు. అక్కడ ఒక పెద్ద రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికై.. యూకేలో ఓ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి ముస్లిం నేతగా (1st Muslim leader) రి�
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) మరో రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. జీఎస్ఎల్వీ మార్క్ 3-ఎం3 (ఎల్వీఎం 3-ఎం3) రాకెట్ ద్వారా వన్వెబ్కు చెందిన 36 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి పంపించనుంది.
యూకేలోని మొబైల్ ఫోన్లు అన్నింటికీ ఏప్రిల్ 23న సైరన్ లాంటి అలర్ట్ వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాల వంటి ప్రాణాంతక ప్రమాదాల నుంచి ప్రజలను రక్షించేందుకు ఉద్దేశించిన కొత్త
కేంబ్రిడ్జి యూనివర్సిటీలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) అనని మాటలను కూడా బీజేపీ ప్రచారం చేస్తూ క్షమాపణలు కోరుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ శశి థరూర్ అన్నారు.
భారత్, బ్రిటన్, కెనెడా సహా 40 దేశాలపై నిఘా పెట్టేందుకు చైనా బెలూన్లను ప్రయోగిస్తోందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై తాజాగా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ స్పందించారు. తమ దేశ రక్షణకై ఏం చేయడానికైనా వెన�
హిమనీనదాలతో సంభవించే వరదల కారణంగా దేశంలో 30 లక్షల మందికి ముప్పు పొంచి ఉన్నదని తాజా అధ్యయనంలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా కోటిన్నరమంది ప్రమాదంలో ఉన్నారని వెల్లడైంది.
UK | చైనాలో కరోనా మహమ్మారి కోరాలు చాచడంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ఆ దేశానికి రాకపోకలు చేసేవారికి కరోనా టెస్టులు తప్పనిసరి చేస్తున్నాయి. ఇప్పటికే అమెరికా, భారత్, జపాన్,
భారత్ వంటకాలంటే పడిచచ్చే జాక్ డ్రేన్ ఇన్స్టాగ్రాం ఫీడ్ చూస్తే అన్నీ మన వంటకాలే కనిపిస్తాయి. తాజాగా జాక్ మిర్చి వడ ట్రై చేయగా హాట్ రెసిపీకి దేశీ నెటిజన్లు ఫిదా అయ్యారు.