Minister KTR | యూకే పర్యటనలో ఉ న్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మం త్రి కే తారక రామారావు పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. లండన్లో 22 ఏండ్ల క్రితం దిగిన ఫొటో ను మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో ఆదివారం షేర్ చేశారు.
Rolex Watch: 60 ఏళ్ల క్రితం ఏడు వేలు పెట్టి కొన్న రోలెక్స్ వాచీ.. తాజాగా బ్రిటన్లో నిర్వహించిన వేలంలో 41 లక్షలకు అమ్ముడుపోయింది. రాయల్ నేవీలో పనిచేస్తున్న ఓ డ్రైవర్ అప్పట్లో ఈ వాచీని కొన్నారు. ఆయన కుమారు�
తెలంగాణ రాష్ర్టానికి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించటమే లక్ష్యంగా రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ బుధవారం ఉదయం బ్రిటన్కు బయలుదేరి సాయంత్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా లండన్ ఎయిర్పోర్టుల
బ్రిటన్ రాజుగా చార్లెస్ 3 పట్టాభిషేకానికి సర్వం సిద్ధమైంది. శనివారం లండన్లోని చారిత్రక వెస్ట్మిన్స్టర్ అబేలో ఈ వేడుక అట్టహాసంగా జరగనుంది. 1953లో క్వీన్ ఎలిజబేత్ పట్టాభిషేకం జరిగిన ఏడు దశాబ్దాల తర�
Shivaji's Sword | మరాఠా యోధుడు చత్రపతి శివాజీ వాడిన ఖడ్గాన్ని (Shivaji's Sword) బ్రిటన్ నుంచి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానని మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సుధీర్ ముంగంటివార్ తెలిపారు. దీని కోసం వచ్చే నెలలో బ్రిట
ప్రస్తుత క్లిష్ట సమయాల్లో దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రవాస భారతీయులు (ఎన్నారైలు) బాసటగా నిలుస్తున్నా రు. భారత్లోని వారి కుటుంబాలకు, బంధువులకు ఎన్నారైలు పంపుతున్న డబ్బు (రెమిటెన్సులు) భారీగా పెరగడంతో రిజర్వ్
ప్రముఖ గ్లోబల్ అడ్వైజరీ సంస్థ ఈపీజీ.. మే 11,12 తేదీల్లో cలో నిర్వహించనున్న ‘ఐడియాస్ ఫర్ ఇండియా’ సదస్సులో కీలకోపన్యాసం చేయాలని మంత్రి కేటీఆర్ను ఆహ్వానించింది. కేటీఆర్ పాల్గొనడం వల్ల సదస్సుకు మరింత ప్రా�
అఫ్గానిస్థాన్లో (Afghanistan) బ్రిటన్కు చెందిన ముగ్గురు వ్యక్తులను (British men) తాలిబన్లు (Taliban) బంధించారు. వారిలో ఇద్దరు గత జనవరి నుంచి బంధీలుగా ఉండగా, మరొకరు ఎంతకాలం నుంచి ఉన్నారనే విషయం తెలియరాలేదని యూకేకు (UK) చెందిన న
Humza Yousaf | పాకిస్థాన్ మూలాలున్న (Pakistan origin) హమ్జా యూసఫ్ (Humza Yousaf) యూకే (UK)లో చరిత్ర సృష్టించారు. అక్కడ ఒక పెద్ద రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికై.. యూకేలో ఓ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి ముస్లిం నేతగా (1st Muslim leader) రి�
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) మరో రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. జీఎస్ఎల్వీ మార్క్ 3-ఎం3 (ఎల్వీఎం 3-ఎం3) రాకెట్ ద్వారా వన్వెబ్కు చెందిన 36 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి పంపించనుంది.
యూకేలోని మొబైల్ ఫోన్లు అన్నింటికీ ఏప్రిల్ 23న సైరన్ లాంటి అలర్ట్ వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాల వంటి ప్రాణాంతక ప్రమాదాల నుంచి ప్రజలను రక్షించేందుకు ఉద్దేశించిన కొత్త
కేంబ్రిడ్జి యూనివర్సిటీలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) అనని మాటలను కూడా బీజేపీ ప్రచారం చేస్తూ క్షమాపణలు కోరుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ శశి థరూర్ అన్నారు.