ద్విచక్ర వాహనాలపై ఒకే తరహా జీఎస్టీని విధించాలని లగ్జరీ బైకుల సంస్థ రాయల్ ఎన్ఫిల్డ్ కోరుతున్నది. జీఎస్టీ హేతబద్దికరణలో భాగంగా అన్ని రకాల ద్విచక్ర వాహనాలపై 18 శాతం పన్నును విధించాలని సూచించింది. ప్రస్త
ఇంజిన్ సామర్థ్యంతో సంబంధం లేకుండా వచ్చే ఏడాది జనవరి నుంచి తయారయ్యే అన్ని ద్విచక్ర వాహనాలకు యాంటీ-లాక్ బ్రేకింగ్ వ్యవస్థను తప్పనిసరి చేస్తూ కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రయాణ�
రోడ్డు ప్రమాదాలు అరికట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. టూవీలర్లకు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం(ఏబీఎస్) తప్పనిసరిగా ఉండాలని, ప్రయాణికులిద్దరూ హెల్మెట్ ధరించాలని స్పష్టంచేసింది. ప్రస్తుతం 1
సీపీ సాయి చైతన్య ఆదేశాల మేరకు రుద్రూర్ మండల కేంద్రంలోని జేఎన్సీ కాలనీలో శనివారం సాయంత్రం ఏసీపీ శ్రీనివాస్ ఆద్వర్యంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ముగ్గురు ఎస్సైలు, 60 మంది సిబ్బంది�
జల్సాలకు అలవాటు పడి హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ద్విచక్ర వాహనాలను దొంగిలించి తప్పించుకు తిరుగుతున్న దొంగల ముఠాలను, దొంగల నుంచి వాహనాలు కొనుగోలు చేసిన వారిని మెహిదీపట్నం, నార్సింగ్, కొల్�
కాలం చెల్లిన వాహనాలపై ఆర్టీఏ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. 15 ఏండ్లు నిండిన వాహనాలను స్వచ్ఛందంగా స్క్రాపింగ్ చేసుకుంటే పలు రాయితీలు పొందవచ్చనని అధికారులు ఆర్టీఏ కార్యాలయాల్లో వాహనదారులకు అవగాహ
అపార్టుమెంట్లు, హాస్టళ్ల ముందు పార్క్చేసి ఉన్న ద్విచక్రవాహనాలను దొంగిలిస్తున్న ముగ్గు రు నిందితులను గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్దనుంచి రూ.35 లక్షలు విలువ చేసే 16 ద్విచక్ర వాహనాలను స్వాధీన�
జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాలు, సెల్ఫోన్లను తస్కరించి తప్పించుకుని తిరుగుతున్న ముగ్గురిని (మైనర్లు) పోలీసులు అరెస్టు చేసి, జువైనల్ హోంకు తరలించారు. ఈ ఘటన నారాయణగూడ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది.
ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న ఇద్దరితోపాటు వారికి సహకరించిన మరో వ్యక్తిని కూడా జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. మంగళవారం జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమ
నేటి ఆధునిక కాలంలో మోటర్ సైకిల్ ప్రతి ఒక్కరికీ నిత్యావసర వస్తువుగా మారింది. ఒకప్పుడు బైక్ ఇంట్లో ఉంటే గొప్ప అనేవారు. ఇప్పుడు మనిషికి ఒక బైక్ అనేది కామన్. కొందరికి రెండు కూడా ఉంటున్నాయి.
ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న ఓ ముఠాను సుల్తాన్ బజార్ పోలీసులు అరెస్టు చేశారు. సుల్తాన్ బజార్ పీఎస్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈస్ట్జోన్ డీసీసీ రావుల గిరిధర్, ఏసీపీ శంకర్, ఇ