ఉమ్మడి జిల్లాలో ద్విచక్రవాహనాలను చోరీ చేస్తున్న ముగ్గురిని కామారెడ్డి పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 29 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టణ పోలీస్స్టేషన్లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమా
మెట్రో స్టేషన్లలో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్న పాత నేరస్తుడిని ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.16 లక్షల విలువైన 20 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఎల్బ�
తుఫాన్ వాహనం అదుపుతప్పి మూడు ద్విచక్రవాహనాలు, ఓ కారును ఢీ కొట్టడంతో అవి ధ్వంసం కావడంతో పాటు పలువురికి గాయాలైన సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరా�
దేశీయ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్.. తమ పాపులర్ కరిజ్మా బ్రాండ్ను మళ్లీ పరిచయం చేసింది. మంగళవారం ఎక్స్ఎంఆర్ మాడల్ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ఎక్స్షోరూం ధర ర�
Nizamabad | నిజామాబాద్ టౌన్-వి పోలీస్ స్టేషన్ పరిధిలోని భారతి రాణి కాలనీలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం చేపట్టారు. సరైన పత్రాలు లేకుండా తిరుగుతున్న 72 ద్విచక్ర వాహనాలు, 21 ఆటో రిక్షాలు, ఐదు కార్లను పోల�
55.3% కుటుంబాల వద్ద ఇవే జాతీయ స్థాయిలో 49.7% కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడి హైదరాబాద్ సిటీబ్యూరో, మే 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ద్విచక్ర వాహనాల సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. రాష్ట్రంలో 55.3% కుటుంబాలు ద్విచక్ర వాహన
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: దేశీయంగా వాహన విక్రయాలు ఊపందుకున్నాయి. కరోనా సంక్షోభం నేపథ్యంలో అమ్మకాలు లేక దిగాలు పడిన ఆటో రంగానికి ఊరటనిచ్చేలా ఆగస్టులో సేల్స్ జోరుగా జరిగాయి. హ్యుందాయ్, టాటా, మహీంద్రా, టయ�