GST | ఈ ఏడాది అక్టోబర్ నాటికి వస్తు సేవల పన్ను (GST)ని సరళీకృతం చేసి, పన్ను రేట్లను తగ్గించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రసంగంలో తెలిపారు.
NHAI | జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాల (Two wheelers) నుంచి టోల్ ఫీజు వసూలు చేయాలని కేంద్రం భావిస్తోందంటూ ఇవాళ ఉదయం నుంచి జాతీయ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
ద్విచక్ర వాహనాల దొంగతనానికి అలవాటుపడిన పాత నేరస్తుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి ఆరు లక్షల రూపాయల విలువైన నాలుగు దిచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
ద్విచక్ర వాహనాల చోరీ కేసులో ఇద్దరు నిందితులను పట్టుకొని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ సత్యనారాయణ తెలిపారు. బీర్కూర్ పోలీస్ స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడి�
భారతీయ ఆటోమోటివ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ‘ఎలక్ట్రిక్' అనేది అత్యంత ఆకర్షణీయ పదం. ఏడాది కిందటిదాకా స్టార్టప్లే విద్యుత్తు ఆధారిత వాహన (ఈవీ) పరిశ్రమలో ఎక్కువగా ఉన్నాయి.
రాత్రి సమయంలో ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న భార్యాభర్తలను టార్గెట్ చేసి, దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను శంషాబాద్ ఎస్ఓటీ, తలకొండపల్లి పోలీసులు పట్టుకున్నాడు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను శంషాబాద్ డీస�
ఎంట్రీ లెవల్ ద్విచక్ర వాహనాలపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలని ఆటోమొబైల్ డీలర్ల సంఘం ఫాడా కోరుతున్నది. ఈ విషయంపై బుధవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలుసుకొని జీఎస్టీని 18 శాతానికి తగ్గ
Pawan Munjal | దేశంలోనే అతిపెద్ద టూ వీలర్స్ తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పవన్ కుమార్ ముంజాల్, హీరో మోటో కార్ప్, దాని అనుబంధ సంస్థల అధికారుల ఇండ్లలో రూ.25 కోట్ల విలువైన విదేశీ కరెన్సీ, బంగారం, వజ�
ద్విచక్ర వాహన తయారీలో అగ్రగామి సంస్థయైన హీరో మోటోకార్ప్..దేశీయ మార్కెట్కు మరో స్కూటర్ను పరిచయం చేసింది. 110 సీసీ సెగ్మెంట్లో విడుదల చేసిన ఈ నూతన స్కూటర్ ‘జూమ్స్' ధర రూ.68,599 నుంచి రూ.76,699 మధ్యలో నిర్ణయించి�