ద్విచక్రవాహనం ప్రమాదవశాత్తు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని కిందపడి ఓ యువకుడు మృతిచెందగా మరో యువకుడు స్వల్పగాయాలకు గురైన సంఘటన గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప
జనాభా పెరుగుతోంది. వాహనాలు ఊహించని స్థాయికి చేరుతున్నాయి. ప్రజా రవాణా పడకేసింది. మెరుగైన రవాణా వసతులను కల్పించాల్సిన అవసరం ఏర్పడింది. ఇంకేముంది ప్రజా రవాణా చతికిల పడుతుంటే వ్యక్తిగత వాహనాల వినియోగం తార�
మద్యం మత్తులో ద్విచక్ర వాహనంపై చెరువుగట్టుపై అతివేగంగా వెళ్తున్న క్రమంలో ప్రమాదవశత్తు ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెరువులో పడగా.. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్�
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ సంఘటన కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. జనగాం జిల్లా పాలకుర్తి మండలం, బొమ్మెర గ్రామానికి చెందిన దేవస�
పార్కు చేసిన ద్విచక్ర వాహనాలను వరుసగా చోరీ చేస్తున్న వారిని చిలకలగూడ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుంచి సుమారు రూ.8 లక్షల విలువచేసే 7 బైక్లను స్వాధీనం చేసుకున్నారు.
ద్విచక్ర వాహన తయారీదారు ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ.. ఈవారంలోనే ఐపీవోకి రాబోతున్నది. షేర్ల ధరల శ్రేణి రూ.72-76 స్థాయిలో ఉంటుందని ప్రకటించింది. రూ.6,100 కోట్ల నిధుల సేకరణకు సంబంధించి ఆగస్టు 2 నుంచి 6 వరకు షేర్లను విక్�
రోడ్డు ప్రమాదాల నివారణకు కేరళ మోటారు వాహనాల శాఖ(ఎంవీడీ) కొత్త నిబంధనను తీసుకువచ్చింది. ఇక నుంచి ద్విచక్ర వాహనం నడిపే వారు వెనుక కూర్చున్న వారితో మాట్లాడటం శిక్షార్హమైన నేరం. ఈ నిబంధనను కఠినంగా అమలు చేయాల�