ఉమ్మడి జిల్లాలో సోమవారం సాయంత్రం అక్కడక్కడా జోరు వాన పడింది. హనుమకొండ, వరంగల్లో సుమారు గంటన్నరకు పైగా కుండపోత వర్షం కురిసింది. ఆయా జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరంగల్, హనుమకొండ, కాజీపేట ఏర�
మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ సమీపంలో 44వ జాతీయ రహదారిపై సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యాయి. బాలానగర్ ఎస్సై లెనిన్ కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా పెద్దమందడి మండ లం వెల్టూరుకు
పెబ్బేరు మండలంలో గణేశుడి నిమజ్జన కార్యక్రమం విషాదాన్ని నింపిం ది. బీచుపల్లి వద్ద కృష్ణానదిలో నిమజ్జనం నిర్వహించి వస్తున్న భక్తులు రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు దుర్మరణం చెం దిన ఘటన పెబ్బేరు మండల పరిధ�
హరిద్వార్ మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట ఘటన మరువకముందే, మరో ఘటన ఉత్తరప్రదేశ్లోని బారాబంకీలో చోటుచేసుకుంది. సోమవారం ఇక్కడి ఆసనేశ్వర్ మహదేవ్ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పో�
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేమి గ్రామంలో మరో ముగ్గురు అస్వస్థతకు గురికావడంతో దవాఖానకు తరలించారు. డయేరియా పంజా విసరడంతో గ్రామంలో ఇద్దరు మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే గ్రామానికి చెందిన నా�
చింతల్కుంటలో ఆదివారం జరిగిన ప్రమాదంపై విద్యుత్ నిపుణులు మాత్రం ఇది కేవలం నిర్వహణలోపమేనని చెబుతున్నారు. అధికారులు చెబుతున్నట్లుగా ఒకవేళ పోల్కు ఏదైనా గుర్తుతెలియని వాహనం తగిలితే పోల్ విరగాలని, లేద�
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఇద్దరి ప్రాణాల మీదికి తేగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలై దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో శనివారం జరిగింది. బాధితుల కథనం ప్రకారం.. మూడుచ�
కాటారం మండలంలోని గంగారం గ్రామంలో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చి అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లిన కారు ఇంటి ముందు కూర్చొని ఉన్న వారిని ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రం�
ఔటర్ రింగ్ రోడ్డుపై రెండు వాహనాలు ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన కీసర పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కీసర సీఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. ఆదివారం ఉదయం 11.30గంటల ప్రాంతంలో కీసర ఔటర్ రింగ్ �
ఉమ్మడి జిల్లాలో వడదెబ్బతో ఇద్దరు మృత్యువాత పడ్డారు. నవీపేట మండలంలోని మోకన్పల్లి గ్రామానికి చెందిన బంగారు సాయిలు(58), మహ్మద్నగర్ మండలం దూప్సింగ్ తండాకు చెందిన బోడ నర్ల(56) వడదెబ్బకు గురై మృతి చెందారు.
పిడుగుపాటుకు ఇద్దరు వ్యక్తులు, ఒక ఎద్దు మృతిచెందిన ఘటన మక్తల్ మండలంలో ఆదివారం చోటుచేసుకున్నది. మక్తల్ మండలం సూపర్పల్లిలో పిడుగుపాటుకు గురై భవన నిర్మాణ కార్మికుడు అంజప్ప(30) మృతిచెందాడు.
టైరు పేలడంతో అదుపుతప్పిన కారు డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొన్న సంఘటన మహబూబ్నగర్ జిల్లాలోని హైవే-44పై చోటు చేసుకున్నది. పోలీసుల కథనం మేరకు.. మహబూబ్నగర్లోని న్యూ ప్రేమ్నగర్కు చెందిన మా�
చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు కుంటలో మునిగి ఇద్దరు మృతి చెంది న ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదు రు మండలం మేచరాజుపల్లి శివారు పెద్దతండాలో శనివారం చోటు చేసుకుంది.
జడ్చర్లలో ఆదివారం రాత్రి జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందినట్లు సీఐ ఆదిరెడ్డి తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. జడ్చర్లలోని జాతీయ రహదారి చివరలో ఆదివారం అర్ధరాత్రి బైక్ను డీసీఎం ఢీకొన్న ఘట�
జనగామ-సూర్యాపేట జాతీ య రహదారిపై నిలిపి ఉన్న డీసీఎం ఐచర్ వాహనాన్ని తిరుమలగిరి వైపు వెళ్తున్న తుఫాన్ వా హనం ఢీకొనగా ఒకే కుటుంబానికి చెం దిన ఇద్దరు అక్కడికక్కడే మృతిచెంద గా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డా�