వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ సంఘటన కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. జనగాం జిల్లా పాలకుర్తి మండలం, బొమ్మెర గ్రామానికి చెందిన దేవస�
గుర్తు తెలియని పదార్థం తిని ఇద్దరు మృతి చెందిన సంఘటన మలక్పేట పోలీస్స్టేషన్ పరిధిలోని సలీంనగర్ పార్కు వద్ద జరిగింది. ఎస్ఐ సురేశ్ కథనం ప్రకారం.. బుధవారం సాయంత్రం సలీంనగర్ పార్కు వద్ద ఇద్దరు వ్యక్తు
దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలైన ఘటన జహీరాబాద్ పట్టణ సమీపంలోని ఆదర్శ్నగర్ పరిధిలోని 65వ జాతీయ రహదారిపై శన�
Heavy rain | సూర్యాపేట (Suryapet)) జిల్లావ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షాలు (Heavy Rain) కురుస్తున్నాయి. కోదాడ పట్టణంలో(Kodada town) కురిసిన వానలకు లోతట్టు ప్రాంతాలు జలమ యమ య్యాయి. పలు కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరింది.
అమెరికాలో ఆదివారం రెండు వేర్వేరు కాల్పుల ఘటనల్లో ఇద్దరు మృతి చెందారు. పీట్స్బర్గ్లో ఓ బార్లో చోటు చేసుకున్న కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు.
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. బాచుపల్లి పోలీసుల కథనం ప్రకారం.. షాపూర్నగర్ నివాసి శివకుమార్ (33) అత్తాపూర్లోని ఓ బేకరీలో పని చేస్తున్నాడు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం | రు - ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. ఈ ఘటన జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలో బుధవారం జరిగింది.