కరెంట్ రైతు కుటుంబాల్లో విషాదం నింపింది. గడ్డి కోస్తుండగా వైర్లకు తగలడంతో ఓ రైతు దుర్మరణం చెందగా, పొలానికి వెళ్తుండగా తీగలు తగిలి మరొకరు మృతి చెందాడు. రాజంపేట్ మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెంది�
ఏపీలోని విజయవాడ రూరల్ మండలం పాతపాడులో ఐదుగురు స్నేహితులు మద్యం సేవించి చేపల చెరువు వద్దకు వెళ్లారు. నాటుపడవ ఎకి సెల్ఫీలు దిగుతుండగా అదుపుతప్పి బోల్తాపడింది.
కొనుగోలు చేసిన పట్టా భూమిని రిజిస్ట్రేషన్ చేస్తారా.. లేదా అంటూ ఇద్దరు రైతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి తహసీల్దార్తో వాగ్వాదానికి దిగిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కేంద్రంలో శుక్రవారం జరిగింది. వ
కూలీలతో వెళ్తు న్న ఆటోను వెనుక నుంచి లారీ ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందగా 16 మందికి గాయాలైన ఘటన గురువారం చోటు చే సుకున్నది. స్థానికు ల కథనం మేరకు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూల్ జిల్లా ఈ తాండ్రపాడు గ్రామానిక
Road accident | శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పి ఆర్టీసీ బస్సు వైపు దూసుకొచ్చిన ఓ కారు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
ఖమ్మంజిల్లా చింతకాని మండలం జగన్నాథపురం గ్రామ సమీపంలోని మూలమలుపు వద్ద ఆదివారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. చింతకాని పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణాజిల�
బిడ్డలకు గోరుముద్దలు తినిపించేందుకు వచ్చిన ఓ విద్యార్థి తల్లి, మరో విద్యార్థి అమ్మమ్మను విధి బలి తీసుకున్నది. మృత్యురూపంలో వచ్చిన కారు ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందిన ఘటన మాక్లూర్ మండలం దాస్నగర్లోని
జయశంకర్ భూపాల పల్లి జిల్లాలో మంగళవారం సాయంత్రం పిడుగుపాటు కు గురై ఇద్దరు మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి. మల్హర్ మండలంలోని మల్లారం గ్రామానికి చెందిన నేరేడుగొమ్మ మలహల్రావు (52) తన ఆయిల్ పామ్ తోట వద్దక�
పెండ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఆటోబోల్తాపడి ఇద్దరు మృతి చెందారు. పది మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన లింగంపేట మండలం బాయంపల్లి వద్ద శనివారం చోటుచేసుకున్నది. నిజాంసాగర్ మండలంలోని సింగీతం, గున్కుల్, వడ్డెపల
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన మండలకేంద్రంలో జరిగింది. సీఐ తుమ్మ గోపి కథనం ప్రకారం.. హసన్పర్తికి చెందిన కోటం శివశంకర్(30), హనుమకొండ రాంనగర్కు చెందిన చిట్యాల సంపత్ బుధవారం తెల్లవారుజామున 3 గంటలక
విహారయాత్ర విషాదంగా మారింది. ఐదుగురు స్నేహితులు కలిసి సంతోషంగా కారులో విహారయాత్రకు బయల్దేరగా, మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.