Delhi | దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీలోని బేగంపూర్ ప్రాంతంలో ఓ కుప్పకూలింది. దీంతో అందులో ఉన్న ఇద్దరు సజీవ సమాధి అయ్యారు.
బండ్లగూడ : పుట్టిన రోజు వేడుకలు జరుపుకుని కారులో షీకారు చేసి వద్దమని బయలుదేరగా డ్రైవర్ అతి వేగంగా నడిపి డీసీఎం కంటైనర్ను వెనుక నుంచి ఢీ కోట్టిన సంఘటనలో ఓ యువకుడు అక్కడిక్కడే మృతి చెందగా మరోకరు చికిత్స �
మరో ముగ్గురికి తీవ్ర గాయాలు నిజామాబాద్ రూరల్ : నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్ తండా శివారులో ఉన్న మల్లారం గండిలో బుధవారం ప్యాసింజర్ ఆటో బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మహిళలు అక్కడి�
Building Slab Collapsed | కూలిన భవనం పైకప్పు.. ఇద్దరు మృతి | మహారాష్ట్ర థానేలో ఆదివారం నాలుగు అంతస్తుల భవనం స్లాబ్ కూలిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించగా.. మరొకరు గాయపడ్డ అధికారులు తెలిపారు. రాబోడి ప్రాంతంలో ఖత్రీ అపార్ట్
మధ్యప్రదేశ్లో ఏడు డెల్టా ప్లస్ కేసులు.. ఇద్దరు మృతి | మధ్యప్రదేశ్లో ఇప్పటి వరకు ఏడు డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నిర్ధారణ అయ్యాయని, ఇద్దరు మృత్యువాతపడ్డారు.
ఉసురు తీసిన కరోనా | కొవిడ్ పరీక్ష ఫలితాల్లో పాజిటివ్గా తేలడంతో తీవ్ర భయాందోళనకు గురై రాష్ట్రంలో వేర్వేరు చోట్ల ఇద్దరు పరీక్ష కేంద్రాల్లోనే ప్రాణాలు కోల్పోయారు.
వికారాబాద్| వికారాబాద్: జిల్లాలోని పూడూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని చిన్నబండ తండా వద్ద ఓ బైక్ను డీసీఎం ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొక
ముంబై : వైద్య అధికారుల నిర్లక్ష్యంతో రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మహారాష్ట్ర అహ్మద్నగర్లోని ఓ దవాఖానలో ఆక్సిజన్ సరఫరాలో అవాంతరాలతో ఇద్దరు రోగులు మరణించారు. సాంకేతిక కారణాలతో దవాఖాన అంతట�