విహారయాత్ర విషాదంగా మారింది. ఐదుగురు స్నేహితులు కలిసి సంతోషంగా కారులో విహారయాత్రకు బయల్దేరగా, మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
అంత్యక్రియలకు వెళ్లి వస్తూ ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందిన ఘటన మండలంలోని బావుపేట వద్ద మంగళవారం చోటుచేసుకుంది. సీఐ తుమ్మ గోపి తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మసాగర్కు చెందిన బీఆర్ఎస్ పార్టీ గ
మండల కేంద్రంలో వడదెబ్బతో బాలుడు ఆదివారం మృతి చెందాడు. చెందాడు. మండల కేంద్రానికి చెందిన గాదెపాక శోభన్-రేణుక దంపతులకు చెందిన గాదెపాక సన్నీ(8) శనివారం తన ఇంటి ముందు ఆడుకుంటూ అకస్మాత్తుగా పడిపోయాడు. గమనించిన
SRSP | జిల్లాలోని మెండోరా మండలం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(Sriram Sagar Project)లో ప్రమాదవశాత్తు పడి ఇద్దరు మృతి చెందిన ఘటన వారి కుటుంబంలో విషాదం నింపింది.