అంత్యక్రియలకు వెళ్లి వస్తూ ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందిన ఘటన మండలంలోని బావుపేట వద్ద మంగళవారం చోటుచేసుకుంది. సీఐ తుమ్మ గోపి తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మసాగర్కు చెందిన బీఆర్ఎస్ పార్టీ గ
మండల కేంద్రంలో వడదెబ్బతో బాలుడు ఆదివారం మృతి చెందాడు. చెందాడు. మండల కేంద్రానికి చెందిన గాదెపాక శోభన్-రేణుక దంపతులకు చెందిన గాదెపాక సన్నీ(8) శనివారం తన ఇంటి ముందు ఆడుకుంటూ అకస్మాత్తుగా పడిపోయాడు. గమనించిన
SRSP | జిల్లాలోని మెండోరా మండలం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(Sriram Sagar Project)లో ప్రమాదవశాత్తు పడి ఇద్దరు మృతి చెందిన ఘటన వారి కుటుంబంలో విషాదం నింపింది.