ముంబై : వైద్య అధికారుల నిర్లక్ష్యంతో రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మహారాష్ట్ర అహ్మద్నగర్లోని ఓ దవాఖానలో ఆక్సిజన్ సరఫరాలో అవాంతరాలతో ఇద్దరు రోగులు మరణించారు. సాంకేతిక కారణాలతో దవాఖాన అంతట�
అమరావతి : సరదాగా కాల్వలో స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందారు. కర్నూల్ జిల్లా పెద్దకడుబూరు మండలం గవిగట్టు గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఆదోని మండల కేంద్రానికి చెందిన విజయ్ (22), లక్ష్మణ్ (35) గవిగట్టు గ�