ఉసురు తీసిన కరోనా | కొవిడ్ పరీక్ష ఫలితాల్లో పాజిటివ్గా తేలడంతో తీవ్ర భయాందోళనకు గురై రాష్ట్రంలో వేర్వేరు చోట్ల ఇద్దరు పరీక్ష కేంద్రాల్లోనే ప్రాణాలు కోల్పోయారు.
వికారాబాద్| వికారాబాద్: జిల్లాలోని పూడూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని చిన్నబండ తండా వద్ద ఓ బైక్ను డీసీఎం ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొక
ముంబై : వైద్య అధికారుల నిర్లక్ష్యంతో రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మహారాష్ట్ర అహ్మద్నగర్లోని ఓ దవాఖానలో ఆక్సిజన్ సరఫరాలో అవాంతరాలతో ఇద్దరు రోగులు మరణించారు. సాంకేతిక కారణాలతో దవాఖాన అంతట�
అమరావతి : సరదాగా కాల్వలో స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందారు. కర్నూల్ జిల్లా పెద్దకడుబూరు మండలం గవిగట్టు గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఆదోని మండల కేంద్రానికి చెందిన విజయ్ (22), లక్ష్మణ్ (35) గవిగట్టు గ�