గబ్బిలాలను వేటాడి, వాటితో వంటకాన్ని తయారుచేసి, కోడిమాంసంగా అమ్ముతున్న ఒక ముఠా తమిళనాడులో పట్టుబడింది. ఇందుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను తమిళనాడు సేలం జిల్లాలో అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
Viral news | పొరుగింటి వ్యక్తి తమ పెంపుడు కుక్కను తిట్టాడని ఆ కుక్క యజమానులు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా కొట్టి అతడి ముక్కు కోశారు. ఆపై అక్కడి నుంచి పారిపోయారు.
నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు సరఫరా చేస్తున్న ఓ ముఠా సభ్యులను శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులు ఆరెస్టు చేసి రిమాండ్కు తరలించిన సంఘటన మంగళవారం జరిగింది. శంషాబాద్ ఏసీపీ శ్రీకాంత్గౌడ్ వివరాలను మీడియాకు వివర�
జల్సాలకు అలవాటు పడ్డ ఓ ముగ్గురు యువకులు, అమ్మాయి పేరిట ఓ యువకుడికి వల వేశారు. కామవాంఛ తీరుస్తానంటూ రప్పించి దోపిడీ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో ఇద్దరు నిందితులను కొత్తపల్లి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్�
ఇండియాలో ఉన్న వ్యక్తి తన అవసరాల నిమిత్తం సౌదీ నుంచి తెప్పించుకున్న బంగారాన్ని తీసుకొచ్చిన వ్యక్తులే కొట్టేసిన వ్యవహారంలో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు వేములవాడ ఏఎస్పీ శేషాద్రినీ రెడ
భూపాలపల్లిలో ఫిబ్రవరి 19న జరిగిన నాగవెల్లి రాజలింగమూర్తి హత్య కేసులో ఏ-8 గా ఉన్న ప్రధాన నిందితుడు కొత్త హరిబాబును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్టు భూపాలపల్లి సీఐ నరేశ్కుమార్ తెలిపారు.
పల్లెటూరులో గంజాయి పండించి.. పట్నంలో అమ్ముతున్న ఇద్దరిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 6 కిలోల 300 గ్రాముల గంజాయి, ఓ ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు.
డ్రగ్స్ విక్రయదారులపై సైబరాబాద్ పోలీసులు డేగ కన్ను పెట్టారు. కమిషనరేట్ పరిధిలో మత్తు పదార్థాల విక్రయంతో పాటు వినియోగంపై కూడా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
మా వద్ద పెట్టుబడి పెడితే 6 నుంచి 13 శాతం వరకు ప్రతినెలా లాభాలిస్తామంటూ రెండు తెలుగు రాష్ర్టాలలో 200 మంది నుంచి రూ. 530 కోట్లు వసూలు చేసి, మోసం చేసిన ఇద్దరిని సీసీఎస్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. బుధవారం సీసీ
ముంబై నుంచి హైదరాబాద్కు వచ్చి డ్రగ్స్ విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఒక నైజీరియన్తోపాటు మరో వ్యక్తిని సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్, నాంపల్లి పోలీసులు కలిసి పట్టుకున్నారు. వీరి నుంచి 60 గ్రాముల మ�
Cocaine Seized | ఇథియోపియా నుంచి ముంబయిలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన వ్యక్తి నుంచి రూ.25కోట్ల విలువైన 2.58 కిలోల కొకైన్ డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సబ్బు కడ్డీల్లో దాచి తరలిస్తుండగా పట్టుకున్
Coins Stealing | మహారాష్ట్ర పాల్ఘర్లో డిసెంబర్ 29 మరియు 30 మధ్య రాత్రి మహారాష్ట్రలోని పాల్ఘర్లో బ్యాంకులోకి చొరబడి రూ.2లక్షల నాణేలను దొంగిలించిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి ఆదివారం తెలిపార�