హైదరాబాద్ : సరూర్నగర్లో పరువు హత్య కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. మోబిన్ అహ్మద్, మసూద్ అహ్మద్ను అరెస్టు చేసినట్లు ఎల్బీనగర్ డీసీపీ సంప్రీత్ సింగ్ పేర్కొన్నారు. ఇద్దరు కలిసి చంపినట్లు
జహీరాబాద్ : పట్టణంలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ.94కోట్లు మోసానికి వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో బ్యాంకు మేనేజర్ జగదీశ్, క్యాషియర్ ఆకుల రాజుల కలిసి రూ.94 లక్షలు ఖాతాదారుల అకౌంట్ల నుంచి ఆన్లైన్లో మళ్లించ
Cricket betting | వరంగల్ పోలీసు కమిషనరేట్ ఈస్ట్జోన్ పరిధి ఖానాపూర్ మండలం బుధరావుపేటలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసు అరెస్ట్ చేసి, రూ.10వేల నగదు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేస�
అమరావతి : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నకిలీ నోట్లను చలామణి చేస్తున్న ముఠా గుట్టును గుంటూరు పోలీసులు రట్టు చేశారు. ముఠా సభ్యుల్లోని ఇద్దరిని అరెస్టు చేయగా మరో నల్గురు కోసం గాలిస్తున్నారు. రెండురో
Covid fake certificate making gang busted in Mumbai | ఫేక్ కొవిడ్ సర్టిఫికెట్లను తయారు చేస్తున్న ముఠా గుట్టును ముంబై పోలీసులు రట్టు చేశారు. నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి డబ్బులు దండుకుంటున్న
ఫొటోషాప్ ‘ఎడిట్’ అప్షన్తో నకిలీ సర్టిఫికెట్ల తయారీ ప్రైవేటు ఉద్యోగుల కోసం పే స్లిప్లు సైతం.. విశ్వవిద్యాలయాల నుంచి భారీగా కమీషన్లు ఇద్దరు అరెస్టు..223 ఫేక్ సర్టిఫికెట్లు స్వాధీనం సిటీబ్యూరో, డిసెంబ
బంజారాహిల్స్ : మద్యం మత్తులో కారు నడిపి ఇద్దరి మృతికి కారణమైన నిందితులను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్కు తరలించారు. ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత బంజారాహిల్స్ రోడ్ నెం 2�
గంజాయి పట్టివేత | సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కంది చౌరస్తాలో సోమవారం ఆరు క్వింటాళ్ల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ బాలాజీ నాయక్ ఆధ్వర్�
Crime news | జిల్లా కేంద్రంలోని బీట్ బజార్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తోట శేఖర్ అనే వ్యక్తి ఈ నెల 16న హత్యకు గురయ్యాడు. కాగా, ఈ హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి సోమవారం రిమాండ్కు తరలించినట్లు జగిత్యాల డీఎస్�
లక్నో: చెవిటి, మూగ పిల్లలతోపాటు మహిళలను మత మార్పిడి చేయించిన ఇద్దరిని ఉత్తరప్రదేశ్కు చెందిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) సోమవారం అరెస్ట్ చేసింది. దేశ వ్యాప్తంగా మత మార్పిడికి పాల్పడుత�
భారీగా పత్తి విత్తనాలు స్వాధీనం | అనుమతులు లేకుండా పత్తి విత్తనాలను విక్రయిస్తున్న ఇద్దరిని వ్యవసాయ అధికారులు అదుపులోకి తీసుకుని వారి నుంచి పెద్ద ఎత్తున పత్తి విత్తనాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నా�
ముంబైలో 1.18 కోట్ల విలువైన చరాస్ పట్టివేత.. ఇద్దరు అరెస్ట్ | దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలోని బాంద్రాలో రూ.1.18 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా 75 ఏళ్ల మహిళ సహ.. మరో వ్యక
మేడ్చల్ : జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాలను చోరీచేస్తున్న ఇద్దరిని మేడ్చల్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 11 బైకులను స్వాధీనం చేసుకున్నారు. శనివారం నిజాంపేట వద్ద బైక్పై అనుమానాస్పదం