పంచనారసింహుడి దివ్యక్షేత్రం శుక్రవారం భక్తులతో కోలాహలంగా మారింది. వరుస సెలవుల నేపథ్యంలో స్వయంభూ నారసింహుడి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మాఢవీధులు, క్యూ కాంప్లెక్స్, తిరు మాఢవీధులు, గ�
ఈశాన్య రాష్ట్రం త్రిపురలో గురువారం అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్టు ప్రధాన ఎన్నికల అధికారి గిట్టే కిరణ్ కుమార్ దినకర్ రావు తెలిపారు
తెలంగాణ కళాభారతిలో 8వ రోజు పుస్తకాల పండుగ సాహిత్య పరిమలాలను వెదజల్లింది. పలువురు రచయితలు రచించిన పుస్తకాల ఆవిష్కరణలతో దివంగత కవి అలిశెట్టి ప్రభాకర్ వేదిక ప్రణమిల్లింది. మధ్నాహ్యం 2 నుంచి రాత్రి 8:30 గంటల వ
స్వయంభూగా వెలిసిన సంగారెడ్డి జిల్లా రేజింతల్ సిద్ధివినాయక స్వామి 223వ జయంత్యుత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం భా రీగా భక్తులు తరలివచ్చారు. స్వామివారిని రంగురంగుల పూ లతో అందంగా అలంకరించారు. కంచ
తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ స్టేడియం)లో 35వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన ఆదివారం కిటకిటలాడింది. సెలవు రోజు కావడంతో పుస్తక జాతరకు సాహితీ ప్రియులు, రచయితలు, చిన్నారులు సహా జనం పోటెత్తారు
యాదగిరీశుడి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి ప్రాంగణంలో భక్తుల రద్దీ కనిపించింది. భక్తులతో సత్యనారాయణ స్వామి వ్రతమండపం, మాడ వీధులు, ప్రసాద విక్రయశాల, క్యూ కాంప్లెక�
మండలంలోని ఈస్గాం శివమల్లన్న ఆలయంలో షష్ఠి బోనాలు కొనసాగుతున్నాయి. బుధవారం దూర ప్రాంతాల నుంచి భక్తులు కుటుంబసమేతంగా తరలివచ్చారు. బోనాన్ని వండి నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం భక్తజనసందోహంగా మారింది. మాడవీధులన్నీ కిక్కిరిసిపోయాయి. కార్తిక మాసం చివరి ఆదివారం ఇలవేల్పును దర్శించుకొనేందుకు వేలాదిమంది భక్తు లు ఆలయానికి చేరుకొన్నారు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం ఆదివారం భక్తులతో రద్దీగా కనిపించింది. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు
కంకలమ్మ జాతర కోలాహలంగా కొనసాగింది. ఆదివారం వేలాది మంది భక్తులు తరలిరావడంతో కౌటాల భక్తజన సంద్రమైంది. తెలంగాణ రాష్ట్రంతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల నుం
వికారాబాద్ పట్టణ సమీపంలోని అనంత పద్మనాభస్వామి ఆలయం సోమవారం భక్తులతో కిక్కిరిసింది. స్వామివారిని దర్శించుకునేందుకు జనం బారులు దీరారు. కార్తికమాసాన్ని పురస్కరించుకొని ఆలయ ఆవరణలో మహిళా భక్తులు దీపాలు �
మంచాల మండలం ఆరుట్ల గ్రామ సమీపంలో ఉన్న బుగ్గరామలింగేశ్వరస్వామి జాతర మంగళవారం నుంచి ప్రారంభమైంది. ఉత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి స్వామివారికి పూజలు చేశారు. భక్తులు సత్యనారాయణస్వామ