పసుపు రైతుల కోసం జాతీయ సహకార ఎగుమతి లిమిటెడ్ (ఎన్సీఈఎల్), జాతీయ సహకార ఆర్గానిక్స్ లిమిటెడ్(ఎన్సీవోఎల్)ను నిజామాబాద్లో స్థాపించాలని కేం ద్రం నిర్ణయించినట్టు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వెల్లడించ
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారం పసుపు రైతులు ఆందోళన చేపట్టా రు. ఈ-నామ్ ద్వారా పసుపు తక్కువ ధరకే కోనుగోలు చే స్తున్నారని, గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. దీంతో రెండు గంటలపాటు క్ర�
రైతులను మోసం చేస్తే సహించేది లేదని అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ హెచ్చరించారు. మంగళవారం ఆయన వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులతో కలిసి జిల్లా వ్యవసాయ మార్కెట్ యార్డును సందర్శించారు. మార్కెట్ యార్డుల�
పసుపు రైతులను కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు నిండాముంచుతున్నాయి. గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చి మోసం చేస్తున్నాయి. పసుపు రైతుల సమస్యలపై యంత్రాంగం తూతూ మంత్రంగా స్పందిస్తున్నది. గిట్టుబాటు ధర లే�
పసుపు పండించిన రైతులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. సిండికేట్ కుట్రదారులపై చర్యలు తీసుకోవడంతోపాటు పసుపు క్విం టాల్�
పసుపుబోర్డు ఏర్పాటైనప్పటికీ రాష్ట్రంలోని పసుపు రైతులకు అన్యాయమే జరుగుతున్నదని బీఆర్ఎస్ బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. బోర్డు రాకముందు క్వింటా పసుపు రూ.16 వేల వరకు ధర ఉ�
పసుపు రైతులకు నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మద్దతుగా నిలిచారు. పసుపు పంట క్వింటాల్కు రూ.15 వేల గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ‘జై జవాన్, జై కిసాన్' అని రాసి ఉన్న ప్లకార్డులను శాసన మండ�
MLC K Kavitha: పసుపు రైతుల్ని ఆదుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ కవిత కోరారు. పసుపు పంట పండించే రైతులకు.. 15వేల కనీస మద్దతు ధర ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఇవాళ తెలంగాణ శ�
Muppa Gangareddy | పసుపు బోర్డు తెచ్చామని గప్పాలు కొడుతున్న బీజేపీ నాయకులు బోర్డు ఎక్కడ ఏర్పాటు చేశారో చెప్పాలని మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి ప్రశ్నించారు.
పసుపు రైతులు మద్దతు ధర కోసం పోరుబాట పట్టారు. రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో జిల్లాలోని నలుమూలల నుంచి మెట్పల్లికి తరలివచ్చారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు నుంచి 63వ జాతీయ రహదారి మీదుగా ర్యాలీగా పాతబస్టా�
పండించిన పంటకు మద్దతు ధర లభించడం లేదని పసుపు రైతులు పోరుబాట పట్టారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై అధికారంలోకి వచ్చాక నోరుమెదపని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మండిపడ్డారు. తక్షణమే పసుపునకు మద్దతు ధర �
MLA Sanjay | మద్దతు ధర కోసం పోరుబాట పట్టిన పసుపు రైతులకు ప్రతి ఒక్కరూ అండగా నిలుద్దాం అని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్(MLA Sanjay) పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వాలు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద మార్కుఫెడ్ ద్వారా పసుపుకు రూ.15 వేల కనీస మద్దతు ధర కల్పిస్తూ బోనస్ అందజేయాలని రైతు ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు