పచ్చబంగారం పసుపు చిన్నబోయింది. ఆరుగాలం నమ్మి పంట వేసిన పంటకు డిమాండ్ తగ్గింది. జగిత్యాల జిల్లాలో ఈ సీజన్లో 22వేల ఎకరాల్లో సేద్యం చేయగా, కనీస గిట్టుబాటు రేటులేక ఆగమైపోతున్నది. గతేడాది క్వింటాల్కు 16వేల న�
పసుపునకు కనీస మద్దతు ధర రూ.15 వేలు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు. రైతు ఐక్యవేదిక నాయకులు మంగళవారం జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో పసుపు క్రయ,విక్రయాల తీరును పర�
నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్కు వచ్చిన ఎమ్మెల్సీ కవితతో రైతులు, కూలీలు తమ గోడు వెల్లబోసుకున్నారు. వేస్ట్ ప్రభుత్వాలు రాజ్యమేలుతున్నాయని, రైతులను పట్టించుకుంటలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తొమ్మిది నెలలు తల్లి కడుపులో బిడ్డను మోసినట్లుగానే రైతులు తొమ్మిది నెలలు కష్టపడి పసుపు పంట పండిస్తారు. ఎన్నో ఆశలతో పంట తీసుకుని మార్కెట్కు వస్తే ఇక్కడ అంతా సిండికేట్ అయి రైతులను నిండా ముంచుతున్నారని �
కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు పసుపు రైతులను దగా చేశాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులకు ఉపయోగపడని పసుపు బోర్డు ఎందుకని ప్రశ్నించారు.
పసుపు రైతుల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతున్నది. పేరుకేమో నిజామాబాద్కు పసుపుబోర్డు తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ పెద్దలు మద్దతు ధరను కల్పించడంలో మాత్రం ఘోరంగా వైఫల్యం చెందారు. దీంతో �
పసుపు రైతుల పరిస్థితి దయానీయంగా తయారైంది. తొమ్మిది నెలలు కష్టపడి పండించిన పంటపై దుంపకుళ్లు దాడి చేసింది. కొమ్ము సాగే క్రమంలో తెగులు సోకడం కారణంగా దిగుబడి అమాంతం పడిపోయింది. ఇక మార్కెట్కు వస్తే గిట్టుబా
పసుపుబోర్డు ఏర్పాటు మాటలకే పరిమితమైంది. ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించినప్పటికీ అతీగతీ లేకుండా పోయింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ పర్యటనకు వచ్చిన మోదీ పసుపుబోర్డుపై ప్రకటన చేశారు. పది నెలలు దాటి�
పసుపు రైతు పంట పండుతున్నది. గతంలో పోలిస్తే ఈ యేడు పసుపు లాభాలు కురిపిస్తున్నది. జగిత్యాల జిల్లాలో ఈ సీజన్లో 22వేల ఎకరాల్లో సేద్యం చేయగా, దిగుబడికి తగ్గ రేటు వస్తున్నది.
పసుపునకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ మార్కెట్ యార్డులో రైతులు మంగళవారం ధర్నాకు దిగారు.పసుపునకు మద్దతు ధర కల్పిస్తామని చెప్పి ఇప్పటివరకు ఆ దిశగా ఎంపీ అర్వింద్ ఎటువంటి చర్యలు తీ
MP Aravind | నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్పై (MP Aravind )పసుపు రైతులు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీ మేరకు వెంటనే పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్