వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారం పసుపు రైతులు ఆందోళనకు దిగారు. ఈ-నామ్ ద్వారా పసుపునకు తక్కువ ధరలకే విక్రయిస్తున్నారని తమకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేశారు.
పసుపు.. దీన్నే గోల్డెన్ స్పైస్ అని కూడా అంటారు. భారతీయులు ఎంతో కాలం నుంచి పసుపును తమ వంట ఇంటి పదార్థంగా ఉపయోగిస్తున్నారు. పసుపును పోషకాలకు గనిగా చెబుతారు. ఆయుర్వేదంలోనూ దీనికి ఎంతో ప్రాధాన్యతన�
ఆరోగ్యంతోపాటు అందాన్ని కాపాడటంలో ‘పసుపు’ ముందుంటుంది. అయితే, పసుపు మొక్క వేళ్ల నుంచి తీసిన నూనె కూడా అందాన్ని అందలం ఎక్కిస్తుందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.
నిజామాబాద్ వ్యవసాయ మార్కె ట్ యార్డులో పసుపు రైతులు మోసపోతున్నారు. వ్యాపారులు, దళారుల మాయాజాలం.. రైతుల పొట్టకొడుతున్నది. ఏటా పసుపు కొనుగోళ్లలో ఈ తరహా దందా బహిరంగంగానే కొనసాగుతున్నది.
వేసవి ఉక్కపోతకు చెమట ఎక్కువ పడుతుంది. సాయంత్రానికి శరీరమంతా తడిసి ముద్దవుతుంది. కాటన్ బట్టలు వేసుకున్నా.. కంపు వాసన కొడతాయి. ఫలితంగా దురద, దానివెంటే దద్దుర్లు ఇబ్బంది పెడతాయి. ఇక ఏవైనా చర్మ సమస్యలు ఉంటే.. �
పచ్చ బంగారంగా పిలుచుకునే పసుపునకు ఇప్పుడిప్పుడే మార్కెట్లో ధర పెరుగుతున్నది. జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో మంగళవారం పసుపునకు పలికిన ధరలిలా ఉన్నాయి.
పసుపును ఎంతో పూర్వ కాలం నుంచే భారతీయులు తమ వంటి ఇంటి పదార్థంగా ఉపయోగిస్తున్నారు. సుమారుగా 3వేల ఏళ్ల కిందటి నుంచే పసుపు వాడకం ఉందని చరిత్ర చెబుతోంది. పసుపును వంటల్లో వేస్తే చక్కని రుచి, రంగు వ
Heavy Rain | కడెం మండలకేంద్రంతో పాటు, పలు గ్రామాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది.
Farmers Protest | పసుపునకు కనీస మద్దతు ధర చెల్లించాలని, దళారుల మోసాలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం నిజామాబాద్ ప్రధాన బస్టాండ్ వద్ద పసుపు రైతులు మెరుపు ధర్నా చేపట్టారు.
తమను దొంగలుగా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తూ హమాలీలు రోడ్డెక్కారు. రెండు గంటల పాటు ధర్నా చేశారు. దీంతో మార్కెట్ కమిటీలో పసుపు కొనుగోళ్లు నిలిచిపోయాయి.
చలికాలంలో వేధించే ఆరోగ్య సమస్యల్లో గొంతు నొప్పి ఒకటి. చలి వాతావరణంతోపాటు హానికారక బ్యాక్టీరియా, వైరస్లవల్ల గొంతు ఇన్ఫెక్షన్ వస్తుంది. దీనివల్ల అన్నం తినడం, నీళ్లు తాగడం కూడా కష్టమవుతుంది. అయితే.. వంటి�
చలికాలం ఇంకా ఆరంభంలోనే ఉంది. అయినప్పటికీ చలి తీవ్రత విపరీతంగా ఉంది. అనేక చోట్ల 10 డిగ్రీ సెంటీగ్రేడ్ లేదా అంతకన్నా తక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.
భారత్లో వంటలు, శుభకార్యాల్లో విరివిగా ఉపయోగించే పసుపులో ‘విషం’ ఉన్నదట. భారత్తోపాటు నేపాల్, పాకిస్థాన్లో అమ్ముతున్న పసుపులో సీసం (లెడ్) అధిక స్థాయిల్లో ఉన్నట్టు ఓ అధ్యయనం పేర్కొన్నది.
వంటింట్లో ఉండే పోపుల పెట్టె.. ఓ ఔషధాల గని. అందులోని మసాలాలు.. వేటికవే సాటి! అయితే, వంటలకు రుచిని అందించే మసాలా దినుసులు.. తోటల్లో క్రిమిసంహారిణిగా, ఎరువుగానూ పనికొస్తున్నాయి. పసుపు నుంచి ఉప్పు దాకా.. మొక్కల పె�