శరీర బరువు తగ్గించడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వంటివి అనేకం చేస్తూ ఉంటారు. ఇది �
పసుపు రైతులు మళ్లీ దగా పడుతున్నారు. ఎప్పటిలాగే మళ్లీ మోసపోతున్నారు. పెట్టుబడులు పెట్టి, కష్టనష్టాలకోర్చి పండించిన పంటను మెట్పల్లి వ్యవసాయ మార్కెట్కు తీసుకొస్తే.. అడ్తీ వ్యాపారుల ఎత్తుగడలతో చిత్తవుతు
పసుపును మనం రోజూ వంటల్లో ఉపయోగిస్తూనే ఉంటాం. దీన్ని రోజూ కూరల్లో వేస్తుంటారు. పసుపు వల్ల కూరలకు చక్కని రంగు, రుచి వస్తాయి. పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని ఆయుర్వేదం చెబుతోంది.
పసుపు వాణిజ్య పంట.. ఏడాది కాలం పట్టే ఈ పంట రైతులకు సిరులు కురిపించేది. దీంతో ప్రతి రైతూ ఎంతో కొంత పసుపు సాగుచేసేవాడు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. పసుపు పండించినా.. దిగుబడులు అంతగా రావడం లేదు. మార్కెట్�
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారం పసుపు రైతులు ఆందోళనకు దిగారు. ఈ-నామ్ ద్వారా పసుపునకు తక్కువ ధరలకే విక్రయిస్తున్నారని తమకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేశారు.
పసుపు.. దీన్నే గోల్డెన్ స్పైస్ అని కూడా అంటారు. భారతీయులు ఎంతో కాలం నుంచి పసుపును తమ వంట ఇంటి పదార్థంగా ఉపయోగిస్తున్నారు. పసుపును పోషకాలకు గనిగా చెబుతారు. ఆయుర్వేదంలోనూ దీనికి ఎంతో ప్రాధాన్యతన�
ఆరోగ్యంతోపాటు అందాన్ని కాపాడటంలో ‘పసుపు’ ముందుంటుంది. అయితే, పసుపు మొక్క వేళ్ల నుంచి తీసిన నూనె కూడా అందాన్ని అందలం ఎక్కిస్తుందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.
నిజామాబాద్ వ్యవసాయ మార్కె ట్ యార్డులో పసుపు రైతులు మోసపోతున్నారు. వ్యాపారులు, దళారుల మాయాజాలం.. రైతుల పొట్టకొడుతున్నది. ఏటా పసుపు కొనుగోళ్లలో ఈ తరహా దందా బహిరంగంగానే కొనసాగుతున్నది.
వేసవి ఉక్కపోతకు చెమట ఎక్కువ పడుతుంది. సాయంత్రానికి శరీరమంతా తడిసి ముద్దవుతుంది. కాటన్ బట్టలు వేసుకున్నా.. కంపు వాసన కొడతాయి. ఫలితంగా దురద, దానివెంటే దద్దుర్లు ఇబ్బంది పెడతాయి. ఇక ఏవైనా చర్మ సమస్యలు ఉంటే.. �
పచ్చ బంగారంగా పిలుచుకునే పసుపునకు ఇప్పుడిప్పుడే మార్కెట్లో ధర పెరుగుతున్నది. జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో మంగళవారం పసుపునకు పలికిన ధరలిలా ఉన్నాయి.
పసుపును ఎంతో పూర్వ కాలం నుంచే భారతీయులు తమ వంటి ఇంటి పదార్థంగా ఉపయోగిస్తున్నారు. సుమారుగా 3వేల ఏళ్ల కిందటి నుంచే పసుపు వాడకం ఉందని చరిత్ర చెబుతోంది. పసుపును వంటల్లో వేస్తే చక్కని రుచి, రంగు వ
Heavy Rain | కడెం మండలకేంద్రంతో పాటు, పలు గ్రామాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది.
Farmers Protest | పసుపునకు కనీస మద్దతు ధర చెల్లించాలని, దళారుల మోసాలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం నిజామాబాద్ ప్రధాన బస్టాండ్ వద్ద పసుపు రైతులు మెరుపు ధర్నా చేపట్టారు.