రాధిక, కరీంనగర్ పూజ సమయంలో పసుపు, కుంకుమ చేయిజారి నేలపై పడితే అది పొరపాటుగా జరిగిన పని. అంతే. అది ఏదో అశుభాన్ని సూచిస్తుందని అనుకోవలసిన అవసరం లేదు. ఏ వస్తువు చేజారినా ఆ వస్తువు నేలపాలు అవుతుంది. పసుపు కుంక�
అన్నదాతల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో అండగా ఉంటూ ఆదుకుంటోంది. అయితే వర్షాలు, గాలిదుమారాలు వచ్చినప్పుడు పంటలు నేలవాలినా, తెగుళ్లు, చ
ఈ సారి పసుపు సాగు చేసిన రైతులకు మార్కెట్లో మంచిగా లేదు. నేను 50 బస్తాల పసుపు తెచ్చిన. క్వింటాలుకు రూ.4300 పలికింది. ఈ పైసల్తో పెట్టుబడి కూడా ఎల్లదు. లాభం అన్నది పగటి కలగానే మారింది.
బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్పుత్ యూట్యూబర్గా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా సుపరిచితురాలు. సోషల్ మీడియా వేదికగా సౌందర్య పోషణకు సంబంధించి రకరకాల చిట్కాలు చెబుతూ ఉంటుంది
ప్రధాని మోదీ పాలనలో సామాన్యుడు కడుపునిండా తినటానికి కూడా భయపడే పరిస్థితి దాపురించింది. బియ్యం, పాలు, పప్పు, చింతపండు, గోధుమ, చక్కెర, వంట నూనె, కారం, పసుపు, ఉప్పు.. ఇలా దేన్ని ముట్టుకున్నా ధరలు భగ్గుమంటున్నాయి
కావలసిన పదార్థాలు బీట్రూట్ ముక్కలు: ఒక కప్పు, ఉల్లిగడ్డ: ఒకటి (పెద్దది), పచ్చిమిర్చి: రెండు, కరివేపాకు: ఒక రెబ్బ, అల్లం వెల్లుల్లి పేస్ట్: అర టీస్పూన్, పసుపు: అర టీస్పూన్, కారం: రెండు టీస్పూన్లు, గరం మసాలా: �
పంట మార్పిడితోనే సాధ్యమైందంటున్న అధికారులు ఫలించిన అవగాహన కార్యక్రమాల ఇతర పంటలవైపే రైతాంగం దృష్ట మార్కెట్లో డిమాండ్ ఉన్నవాటికే మొగ్గు రాష్ట్రంలోనే నిర్మల్ జిల్లాకు మొదటి స్థానం వైవిధ్య పంటల సాగులో
పసుపు ధర రోజురోజుకూ పడిపోతున్నది. పంట మార్కెట్కు చేరుతున్న తరుణంలో మద్దతు ధర లేక రైతులకు నిరాశే ఎదురవుతున్నది. మద్దతు ధర రూ.15 వేలు ఇవ్వాలని కోరుతున్నప్పటికీ రూ.10 వేలైనా వస్తుందని రైతులు భావించారు. అది కా�
పండిన పసుపును ఉడికించిన తర్వాత ఎండబెట్టి పాలిష్ చేయాలి.. అప్పుడే పసుపు నాణ్యత బాగా ఉంటుంది..ఆ పసుపుకే మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. మరి ఇది చిన్న, సన్నకారురైతులకు తలకుమించిన భారం..వీరికోసమే అ�
వరి కంటే మస్తు ఫాయిదా వచ్చే వానకాలంల పసుపు వేస్త ఆ పంటతో లాభాలు వస్తాయ్ వడ్లు కొనాలని బతిమిలాడుడేంది? ఇతర పంటలకు మస్తు డిమాండ్ యువరైతు శ్రీనివాస్ ఆదర్శ నిర్ణయం పొలం వేసుడేంది? వడ్లు అమ్ముడుపోతలేవని బ�
తాటాకు మచ్చ తెగులు : పసుపు పంటలో సెప్టెంబర్ నుంచి తాటాకు మచ్చ తెగులు కనిపిస్తుంది. ఆకులపై అక్కడక్కడా పెద్ద పెద్ద మచ్చలు ఏర్పడుతాయి. ముదురు గోధుమ రంగులోని మచ్చల చుట్టూ పసుపు రంగు వలయం ఉంటుంది. ఆకు కాడపై మచ�
న్యూఢిల్లీ: నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటుపై కమలనాథులు యూ టర్న్ తీసుకున్నారు. బోర్డును సాధిస్తామంటూ గత పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లుదండుకున్న బీజేపీ నేతలు అసలు బోర్డులెందుకు..అలాంటివి ఏర్పాటు చేస�