ప్రస్తుత సీజన్లో పసుపు ధర ఆశాజనకంగా ఉన్నదని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. వ్యాపారులు సిండికేట్గా మారి ధర తగ్గిస్తే సహించబోమని హెచ్చరించారు. సోమవారం ఆయన అర్బన్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర�
దెబ్బ తగిలినా, కత్తి కోసుకుపోయినా వెంటనే ప్రథమ చికిత్సగా గుర్తొచ్చేది పసుపు. ఇది గొప్ప యాంటి సెప్టిక్గా పనిచేస్తుంది. కరోనా సమయంలో పసుపు చేసిన మేలుకు ప్రపంచం ఫిదా అయ్యింది.
పసుపు సాగు రైతన్న ఇంట సిరులు కురిపిస్తోంది. ఏటా నష్టం మిగిల్చే ఈ పంటకు ఈ ఏడాది మార్కెట్లో రికార్డు స్థాయి ధర పలుకుతుండడంతో విరివిగా లాభాలు తెచ్చిపెడుతోంది.
రంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం పసుపు ధర రికార్డు స్థాయిలో క్వింటాల్కు రూ.11,010 పలికింది. గత ఆరేండ్లుగా రూ.7 వేలు మాత్రమే ఉండగా.. ఈ సీజన్ అమాంతం రూ.11 వేలకు పెరగడంతో పసుపు రైతులు సంతోషం వ్యక్తం చేస
Health | పసుపు తింటే రోజూ ఎక్సర్సైజ్ చేసినట్టే! చిటికెడు పసుపు చాలు. వ్యాయామాలతో సమానమైన ప్రయోజనాలు అందిస్తుంది. గుండెకు ప్రయోజనం కలిగిస్తుంది. పసుపు గుండెపోటు ముప్పును 41 శాతం తగ్గిస్తుందని తాజా అధ్యయనాలు �
రాధిక, కరీంనగర్ పూజ సమయంలో పసుపు, కుంకుమ చేయిజారి నేలపై పడితే అది పొరపాటుగా జరిగిన పని. అంతే. అది ఏదో అశుభాన్ని సూచిస్తుందని అనుకోవలసిన అవసరం లేదు. ఏ వస్తువు చేజారినా ఆ వస్తువు నేలపాలు అవుతుంది. పసుపు కుంక�
అన్నదాతల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో అండగా ఉంటూ ఆదుకుంటోంది. అయితే వర్షాలు, గాలిదుమారాలు వచ్చినప్పుడు పంటలు నేలవాలినా, తెగుళ్లు, చ
ఈ సారి పసుపు సాగు చేసిన రైతులకు మార్కెట్లో మంచిగా లేదు. నేను 50 బస్తాల పసుపు తెచ్చిన. క్వింటాలుకు రూ.4300 పలికింది. ఈ పైసల్తో పెట్టుబడి కూడా ఎల్లదు. లాభం అన్నది పగటి కలగానే మారింది.
బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్పుత్ యూట్యూబర్గా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా సుపరిచితురాలు. సోషల్ మీడియా వేదికగా సౌందర్య పోషణకు సంబంధించి రకరకాల చిట్కాలు చెబుతూ ఉంటుంది
ప్రధాని మోదీ పాలనలో సామాన్యుడు కడుపునిండా తినటానికి కూడా భయపడే పరిస్థితి దాపురించింది. బియ్యం, పాలు, పప్పు, చింతపండు, గోధుమ, చక్కెర, వంట నూనె, కారం, పసుపు, ఉప్పు.. ఇలా దేన్ని ముట్టుకున్నా ధరలు భగ్గుమంటున్నాయి
కావలసిన పదార్థాలు బీట్రూట్ ముక్కలు: ఒక కప్పు, ఉల్లిగడ్డ: ఒకటి (పెద్దది), పచ్చిమిర్చి: రెండు, కరివేపాకు: ఒక రెబ్బ, అల్లం వెల్లుల్లి పేస్ట్: అర టీస్పూన్, పసుపు: అర టీస్పూన్, కారం: రెండు టీస్పూన్లు, గరం మసాలా: �
పంట మార్పిడితోనే సాధ్యమైందంటున్న అధికారులు ఫలించిన అవగాహన కార్యక్రమాల ఇతర పంటలవైపే రైతాంగం దృష్ట మార్కెట్లో డిమాండ్ ఉన్నవాటికే మొగ్గు రాష్ట్రంలోనే నిర్మల్ జిల్లాకు మొదటి స్థానం వైవిధ్య పంటల సాగులో