పసుపు ధర రోజురోజుకూ పడిపోతున్నది. పంట మార్కెట్కు చేరుతున్న తరుణంలో మద్దతు ధర లేక రైతులకు నిరాశే ఎదురవుతున్నది. మద్దతు ధర రూ.15 వేలు ఇవ్వాలని కోరుతున్నప్పటికీ రూ.10 వేలైనా వస్తుందని రైతులు భావించారు. అది కా�
పండిన పసుపును ఉడికించిన తర్వాత ఎండబెట్టి పాలిష్ చేయాలి.. అప్పుడే పసుపు నాణ్యత బాగా ఉంటుంది..ఆ పసుపుకే మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. మరి ఇది చిన్న, సన్నకారురైతులకు తలకుమించిన భారం..వీరికోసమే అ�
వరి కంటే మస్తు ఫాయిదా వచ్చే వానకాలంల పసుపు వేస్త ఆ పంటతో లాభాలు వస్తాయ్ వడ్లు కొనాలని బతిమిలాడుడేంది? ఇతర పంటలకు మస్తు డిమాండ్ యువరైతు శ్రీనివాస్ ఆదర్శ నిర్ణయం పొలం వేసుడేంది? వడ్లు అమ్ముడుపోతలేవని బ�
తాటాకు మచ్చ తెగులు : పసుపు పంటలో సెప్టెంబర్ నుంచి తాటాకు మచ్చ తెగులు కనిపిస్తుంది. ఆకులపై అక్కడక్కడా పెద్ద పెద్ద మచ్చలు ఏర్పడుతాయి. ముదురు గోధుమ రంగులోని మచ్చల చుట్టూ పసుపు రంగు వలయం ఉంటుంది. ఆకు కాడపై మచ�
న్యూఢిల్లీ: నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటుపై కమలనాథులు యూ టర్న్ తీసుకున్నారు. బోర్డును సాధిస్తామంటూ గత పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లుదండుకున్న బీజేపీ నేతలు అసలు బోర్డులెందుకు..అలాంటివి ఏర్పాటు చేస�