పండిన పసుపును ఉడికించిన తర్వాత ఎండబెట్టి పాలిష్ చేయాలి.. అప్పుడే పసుపు నాణ్యత బాగా ఉంటుంది..ఆ పసుపుకే మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. మరి ఇది చిన్న, సన్నకారురైతులకు తలకుమించిన భారం..వీరికోసమే అతి తక్కువ ధరలో ఓ యంత్రం అందుబాటులోకి వచ్చింది.. ఆ వివరాలేంటో ఈ కింది వీడియోలో చూడండి.