నానా తంటాలు పడి పసుపు పంట పండించి అమ్ముకుందామంటే గిట్టుబాటు ధర రాక రైతులు లబోదిబోమంటున్నారు. పెట్టిన పెట్టుబడి కుడా రావడం లేదని వాపోతున్నారు. ఈ-నామ్తో కరీదు వ్యాపారులు ఆన్లైన్లో టెండర్ వేయడంతో ధరలు
ఈ ఏడాది ఆర్మూర్, డొంకేశ్వర్, నందిపేట, ఆలూర్, వేల్పూర్, కమ్మర్పల్లి, మోర్తాడ్, బాల్కొండ మండలాల పరిధిలో సాగుచేసిన పసుపు పంటకు దుంపకుళ్లు, మర్రి ఆకు తెగుళ్లు సోకి రైతులను ఇబ్బంది పెట్టాయి. దిగుబడిని దెబ�
పసుపు రైతు పంట పండుతున్నది. గతంలో పోలిస్తే ఈ యేడు పసుపు లాభాలు కురిపిస్తున్నది. జగిత్యాల జిల్లాలో ఈ సీజన్లో 22వేల ఎకరాల్లో సేద్యం చేయగా, దిగుబడికి తగ్గ రేటు వస్తున్నది.
పండిన పసుపును ఉడికించిన తర్వాత ఎండబెట్టి పాలిష్ చేయాలి.. అప్పుడే పసుపు నాణ్యత బాగా ఉంటుంది..ఆ పసుపుకే మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. మరి ఇది చిన్న, సన్నకారురైతులకు తలకుమించిన భారం..వీరికోసమే అ�
వరి కంటే మస్తు ఫాయిదా వచ్చే వానకాలంల పసుపు వేస్త ఆ పంటతో లాభాలు వస్తాయ్ వడ్లు కొనాలని బతిమిలాడుడేంది? ఇతర పంటలకు మస్తు డిమాండ్ యువరైతు శ్రీనివాస్ ఆదర్శ నిర్ణయం పొలం వేసుడేంది? వడ్లు అమ్ముడుపోతలేవని బ�