తుఫాను (Storm) బీభత్సానికి ఓ ఇంట్లో ఉన్న సోఫా అమాంతం ఆకాశంలోకి ఎగిరిపోయింది. బలమైన గాలుల ధాటికి కొద్దిదూరం ఎగురుకుంటూ వెళ్లి ఓ భవనానికి బలంగా తాకింది. అవునండీ ఇది నిజమే.. అయితే ఇది జరిగింది మనదగ్గర కాదులేండి..
రెండు నెలల క్రితం భారీ భూకంపంతో అతలాకుతలమైన టర్కీలో (Turkey) మరోసారి భూ ప్రకంపణలు (Earthquake) చోటుచేసుకున్నాయి. సోమవారం తెల్లవారుజామున 4.25 గంటలకు అఫ్సిన్ నగరంలో (Afsin) భూమికంపించింది.
తుర్కియేలో (Turkey) భూకంపం సృష్టించిన విలయంలో మృతిచెందినవారి సంఖ్య 45 వేలు దాటింది. గత నెల 6న తుర్కియేతోపాటు దాని పక్కనే ఉన్న సిరియాలో పది నిమిషాల వ్యవధిలోనే 7.8, 7.6 తీవ్రతతో రెండు భారీ భూకంపాలు (Massive earthquakes) సంభవించిన వ�
తుర్కిష్ పుట్బాల్ సూపర్లీగ్లో (Turkish Super Lig) భాగంగా బెసిక్టస్ (Besiktas) పుట్బాల్ క్లబ్, అంటాలియాస్పోర్ (Antalyaspor) జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్నది. ఫ్యాన్స్తో స్టేడియం కిక్కిరిసిపోయింది. మధ్యలో మ్యాచ్ను 4 నిమి
ప్రకృతి ప్రకోపానికి తుర్కియే (Turkey), సిరియాల్లో (Syria) మృతుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. భూకంపం (Earthquake) వల్ల ఇప్పటివరకు రెండు దేశాల్లో (Turkey-Syria earthquakes) కలిపి 50 వేల మందికిపైగా మరణించారు.
Turkey earthquakes: రెండు సార్లు మళ్లీ తుర్కియేలో భూమి కంపించింది. దీంతో కొన్ని బిల్డింగ్లు కూలాయి. శిథిలాల కింద ప్రజలు చిక్కుకున్నారు. హటాయ్ ప్రావిన్సులో ఆస్పత్రుల నుంచి పేషెంట్లను సురక్షిత ప్రాంతాలకు త�
తుర్కియే (Turkey), సిరియా (Syria) దేశాల్లో భూకంప మృతుల సంఖ్య 46 వేలు దాటింది. భారీ భూకంపం ధాటికి భారీ భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. దీంతో శిథిలాలను తొలగిస్తున్నకొద్ది పెద్దసంఖ్యలో మృతదేహాలు బయటపడుతున్నాయి.
గత ఏడాది పాకిస్థాన్లో వరదలు సంభవించినప్పుడు తుర్కియే పంపిన సహాయ సామాగ్రిని తాజాగా భూకంప సాయంగా తిరిగి ఆ దేశానికి పాక్ పంపింది. పాకిస్థాన్కు చెందిన ఒక మీడియా జర్నలిస్ట్ స్వయంగా ఈ విషయాన్ని బయటపెట్ట�
తుర్కియే (Turkey), సిరియా (Syria) దేశాల్లో మరణ మృదంగం కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. రెండు దేశాల భూభాగాల్లో కలిపి మొత్తం 45వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఒమన్లో ఘనంగా నిర్వహించారు. ఒమన్ రాజధాని మస్కట్లో జరిగిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ ఒమన్ శాఖ అధ్యక్షుడు మహిపాల్రెడ్డితోపాటు పార్టీ నాయకులు, సీ�
పదిరోజుల క్రితం ప్రకృతి సృష్టించిన తీవ్ర నష్టం నుంచి ఇంకా కోలుకోని సిరియాలో మరోసారి భూకంపం వచ్చింది. గురువారం రాత్రి 10.47 గంటలకు ఇడ్లిబ్ ప్రావిన్స్లో భూమి కంపించింది. దీని తీవ్రత 5.4గా నమోదయిందని సిరియా జా�
ఫిలిప్పీన్స్లో (Philippines) భారీ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.1గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత స్థానిక కాలమానం ప్రకారం 2 గంటల �
తుర్కియే, సిరియా సరిహద్దుల్లో భూకంపం సంభవించి పది రోజులు కావొస్తున్నాశిథిలాల కింద నుంచి ఇంకా కొంతమంది సజీవంగా బయటపడుతుండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాజాగా తుర్కియేలోని కహరామనమారస్ (Kahramanmaras) ప్రాంతంల
తుర్కియే-సిరియా దేశాల్లో మరణమృదంగం కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ ఘోర విపత్తులో ఇప్పటి వరకు 37వేల మందికి పైగా మృతి చెందినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి.