గత రెండు వారాలుగా ఫుట్బాల్ అభిమానులను అలరిస్తున్న ప్రతిష్టాత్మక యూరో కప్ కీలక దశకు చేరుకుంది. 24 జట్లు 6 గ్రూపులుగా విడిపోయి తలపడ్డ ఈ టోర్నీ క్వార్టర్స్కు చేరింది.
Oldest Bread : ప్రపంచంలో అత్యంత పురాతన బ్రెడ్ను టర్కీ పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 8600 ఏండ్ల నాటి బ్రెడ్ను శాస్త్రవేత్తలు గుర్తించగా ప్రాచీన కాలంలో ప్రజల ఆహార అలవాట్లు, అప్పటి నాగరిక�
టర్కీలోని ఇస్తాంబుల్లో ఉన్న ఓ చర్చిలో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఇస్తాబుల్లోని సరియార్లో ఉన్న సాంటా మారియా క్యాథలిక్ చర్చిలో ప్రజలు ప్రార్థనలు చేస్తున్నారు. ఈ క్రమంలో చర్చిలోకి ప్రవేశించిన సా�
భారత్, తుర్కియే దేశాల ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యం ఈ ఏడాది 20 బిలియన్ డాలర్లు (1.7 లక్షల కోట్లు)గా నిర్ణయించినట్లు తుర్కియే కాన్సుల్ జనరల్ ఆర్గాన్ యల్మాన్ ఓకాన్ పేర్కొన్నారు.
సూపర్బగ్లు భారత్కు పెను ముప్పుగా పరిణమిస్తున్నాయి. వాటి వల్ల ఏటా దేశంలో వేలల్లో మరణాలు నమోదవుతున్నాయి. అదే సమయంలో వైద్య ఖర్చు కూడా భారీగా పెరుగుతున్నది. ఈ మేరకు ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్�
NATO Chief Jens Stoltenberg : ముస్లింల పవిత్ర గ్రంధం ఖురాన్ను పబ్లిక్గా తగలబెట్టడం నేరం కాదు అని నాటో చీఫ్ జెన్స్ స్టోల్టెన్బర్గ్ తెలిపారు. స్వీడన్లోని స్టాక్హోట్లో ఇటీవల ఓ వ్యక్తి ఖురాన్ను తగలబెట్�
Kushi | విజయ్ దేవరకొండ (Vijay deverakonda), సమంత (Samantha) క్రేజీ కాంబోలో వస్తున్న చిత్రం ఖుషి (Kushi). ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం టర్కీలోని అందమైన లొకేషన్లలో కొనసాగుతోంది. ఇప్పటికే షూటింగ్ స్పాట్ నుంచి విడుదలైన కొన్ని ఫొటోలు న
Kushi | అగ్ర కథానాయిక సమంత (Samantha), టాలీవుడ్ రౌడీబాయ్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda ) కాంబినేషన్లో రూపొందుతోన్న తాజా చిత్రం ‘ఖుషీ’ (Kushi Movie). ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ టర్కీ (Turkey)లో జరుగుతోంది. టర్కీ షెడ్యూల్లో సమంత, విజయ
టర్కీలో (Turkey) తనకు తిరుగులేదని తయ్యిప్ ఎర్డోగాన్ (Tayyip Erdogan) మరోసారి నిరూపించుకున్నారు. దేశాధ్యక్ష ఎన్నికల్లో (Presidential Elections) వరుసగా మూడోసారి ఆయన ఎన్నికయ్యారు.
భారత్ పట్ల చైనా (China) తన వక్రబుద్ధిని మరోసారి చాటుకున్నది. సోమవారం నుంచి జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్లో (Srinagar) జరుగనున్న జీ20 సదస్సుకు (G20 summit) తాము హాజరుకావడం లేదని ప్రకటించింది. వివాదాస్పద భూభాగంలో (Disputed territory) సమా�